Home » Ganesh immersion
ఈ ఏడాది కోలాహలంగా హైదరాబాద్ గణేష్ నిమజ్జన ఘట్టం జరుగనుంది. దాదాపు 40 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 13 వేల మంది పోలీసు బలగాలను సిద్ధంగా ఉంచారు.
కేవలం గణేష్ నిమజ్జనాలు చేయడం ద్వారానే హుస్సేన్ సాగర్ కలుషితం అవుతుందా..? అని ప్రశ్నించారు. చుట్టుపక్కల ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలు, బస్తీల నుండి నాలాల ద్వారా కలుషితమైన నీరు వచ్చి హుస్సేన్ సాగర్ లో కలుస్తుందన్నారు.
నవరాత్రుల పూజలందుకున్న ఖైరతాబాద్ మహా గణపతి ఎట్టకేలకు గంగ ఒడిలోకి చేరుకున్నాడు. గణేశ్ నిమజ్జనంలో భాగంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్లో ఖైరతాబాద్ గణేశుడికి భక్తులు భారీ సంఖ్యలో హాజరై ‘‘మహా గణపయ్య.. మళ్లీ యేడు రావయ్యా’’ అంటూ వీడ్కోలు పలికారు.
హైదరాబాద్ సరూర్ నగర్ చెరువు గడ్డపై గణేశ్ నిమజ్జనోత్సవంలో తృటిలో ప్రమాదం తప్పింది. క్రేన్ ద్వారా గణేశ్ విగ్రహాన్ని లిఫ్ట్ చేస్తుండగా, ఒక్కసారిగా విగ్రహం పడిపోయింది.
హైదరాబాద్లో వినాయకుడి నిమజ్జనం వ్యవహారం తెలంగాణ సర్కార్కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. హుస్సేన్సాగర్లో పీఓపీ విగ్రహాలకు నిమజ్జనం చేసేందుకు అనుమతి లేకపోవడంతో నిమజ్జనంపై సస్పెన్స్ కొనసాగుతోంది. దీంతో భాగ్యనగర్ ఉత్సవ సమితి తె�
ఈనెల 9న గణేష్ నిమజ్జనాలు భారీగా జరుగుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఐదో తేదీనే ఏర్పాట్లు చేయడం లేదంటూ మాట్లాడటం సరికాదన్నారు. ఈనెల 9కి ఇంకా సమయం ఉందని ఆ టైమ్ వరకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయన్నారు. గణేశ్ నిమజ్జనానికి రాష్ట్ర �
వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని స్పష్టం చేసింది. అయితే, పీవోపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు తొలిపూజ నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గతానికి భిన్నంగా ఈ ఏడాది మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయనున్నారు.
బావి లోతు తక్కువగా ఉండటం.. ప్రాణాపాయం లేదన్న భరోసాతో... గణపతి ప్రతిమలను పట్టుకుని నీళ్లలో దూకామని స్థానికులు తెలిపారు.
హుస్సేన్సాగర్ జనసంద్రమైంది.... కనుచూపుమేర ఎటు చూసినా జనమే... గణనాథుడి నిమజ్జనానికి జనం పోటెత్తారు. ట్యాంక్బండ్, హుస్సేన్సాగర్ పరిసరాల్లో భక్తుల కోలాహాలం నెలకొంది.