Home » Ganesh immersion
గణేష్ నిమజ్జనంపై డైలమా..!
హైదరాబాద్ లో గణేశ్ విగ్రహాల నిమజ్జనం ఎక్కడా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నిమజ్జనానికి మరో ఐదు రోజుల సమయం ఉండటంతో ప్రభుత్వం సుప్రీం కోర్టు తలుపు తట్టేందుకు రెడీ అవుతోంది.
గణేశ్ నిమజ్జనంపై సీఎం కేసీఆర్ సమీక్ష
గణనాథుల నిమజ్జనం ఎక్కడ ?
అనంతపురం జిల్లాలో గణేశ్ శోభాయాత్రలో రెండు వర్గాల మధ్య వివాదం ఘర్షణకు దారితీసింది.
గణేష్ నిమజ్జనంపై తెలంగాణ ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హుస్సేన్ సాగర్ లో నిమజ్జానానికి ఈసారికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను అనుమతివ్వాలని హైకోర్టును కోరింది.
గణేష్ మండపాల ఏర్పాటు, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. సింతటిక్ పెయింట్ వేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి అనుమతించకూడదని ఆదేశించింది.
గణేష్ నిమజ్జనానికి ట్యాంక్బండ్పై ప్రత్యేక ఏర్పాట్లు
హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనంపై హైకోర్టులో విచారణ జరిగింది. గణేష్ సామూహిక నిమజ్జనం కాకుండా ఎక్కడికక్కడే స్థానికంగా నిమజ్జనం జరిగితే బాగుంటుందని హైకోర్టు అభిప్రాయపడింది.
హైదరాబాద్లో గణేశుడి మహా నిమజ్జనం ఆద్యంతం కన్నుల పండువగా సాగింది. 11 రోజులపాటు విశేష పూజలందుకున్న గౌరీపుత్రుడు గంగమ్మ ఒడికి చేరాడు. అశేష భక్తజనుల