Home » Ganesh immersion
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లింగంపల్లిలో వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి జరిగింది. ప్రసాదంగా పంచిన పులిహోర తిని 100 మంది అస్వస్థతకు గురయ్యారు.
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కోలాహలంగా సాగుతోంది. ఇన్నాళ్లు పూజలు అందుకున్న గణనాథుల ప్రతిమలు నిమజ్జవానికి తరలివెళ్తున్నాయి. గణపతి బొప్పా మోరియా
హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం సందడి తార స్థాయికి చేరింది. మహా నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోని చెరువుల్లో 40వేల
బాలాపూర్ లడ్డూ.. దీనికున్న క్రేజే వేరు.. ప్రతి సంవత్సరం లడ్డు ధర, దానిని సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్న భక్తులు పెరుగుతూనే ఉన్నారు. గత ఏడాది జరిగిన వేలంలో 16 లక్షలకు పైగా చెల్లించి లడ్డూ దక్కించుకున్నారు. ఈ ఏడాది ఆ రికార్డు బ్రేక్ అవుతుందం�
నగరంలో గణేష్ నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బాలాపూర్ గణేశ్ మొదలుకొని, ఖైరతాబాద్ వినాయకుడు సహా వేలాది లంబోదరులు ఇవాళ గంగమ్మ ఒడికి చేరనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ను నిఘా నీడలోకి తెచ్చారు పోలీసులు. సీసీ కెమెరాలు ఏర్పాటు
గణేష్ నిమజ్జనం ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి నిర్వాహకులకు సూచించారు.
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. 21 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 11 వేల 900 గణేష్ విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేశామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు.
కర్నాటక రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జనం కోసం వెళ్లిన ఆరుగురు చిన్నారులు అనంతలోకాలకు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉదయం సందడి..సందడి చేసిన చిన్నారులు ఇక లేరని తెలుసుకున్
హైదరాబాద్ నగరంలో వీధి వీధినా కొలువైన గణనాథులు..అత్యంత వైభవంగా పూజలందుకుని తల్లి గంగమ్మ ఒడికి చేరేందుకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 12న నగరంలో కొలువైన గణేషుల నిమజ్జనోత్సవం అంత్యం కోలాహలంగా జరుగనుంది. వేలాదిమంది భక్తులు ఈ వేడుకలకు హాజర