Home » ganesh laddu
గతేడాది కూడా ఇక్కడే లడ్డూ ధర ఏకంగా ఒక కోటి 25 లక్షలు పలికింది. అంతకుముందు ఏడాది లడ్డూ ధర 67 లక్షలకు వేలం పాటలో భక్తులు దక్కించుకున్నారు.
వేలం పాట చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగింది. ప్రతి ఏడాది వేలంలో లడ్డూ ధర పెరుగుతూ వస్తోంది.
ప్రతిష్టాత్మకంగా భావించే హైదరాబాద్ బాలాపూర్ లడ్డు అమరావతికి చేరుకుంది.
బాగ్లింగంపల్లిలో వక్రతుండ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో స్వామి వారి లడ్డును ముస్లిం కైవసం చేసుకున్నారు.
మై హోమ్ భూజాలో గణపతి లడ్డూ వేలం రికార్డు సృష్టించింది. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న లడ్డూ వేలంలో రికార్డు ధర పలికింది.
వినాయకుడి ప్రసాదం అంటే భక్తులందరికీ పరమ పవిత్రం. ఆ లడ్డూ తింటే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు లభిస్తాయని నమ్మకం. అందుకే గణనాథుడి ప్రసాదం కోసం భక్తులు ఎంతో ఎదురుచూస్తుంటారు.