Home » gang
దర్జాగా పెళ్లికి గెస్ట్ల గెటప్లో వచ్చి నగలు కాజేసిపోతున్న ఏడుగురు దొంగలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ట్రూప్ మొత్తానికి బ్యాండ్ బజా బారత్ అనే పేరు కూడా ఉంది. అతి పెద్ద పెళ్లి వేడుకలను మాత్రమే టార్గెట్ చేసి నగలు దొంగిలిస్తుంటారు. ఈ ప�
ఎదుటి వారి వీక్ నెస్సే వారి పెట్టుబడి. వారి బలహీనతను సొమ్ము చేసుకుంటారు. పైసా పెట్టుబడి లేకుండా లక్షలు సంపాదించారు. అందమైన అమ్మాయిల ఫొటలతో ఏకంగా రూ.60లక్షలు దండుకున్నారంటే ఆ కేటుగాళ్లు ఎంతటి మోసగాళ్లో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజయనగరం టూ
ఆన్లైన్ పెళ్లి సంబంధాల పేరుతో మోసాలకు పాల్పడిన విదేశీముఠాను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్యురాలిని పెండ్లి చేసుకుంటానని నమ్మించి..రూ.12.5లక్షలను నైజీరియన్, నేపాలీల ముఠా కాజేసింది.
ఆశ పెడతారు.. కళ్ల ముందే ఊహాలపల్లకిలో ఊరేగిస్తారు. మంచి అవకాశం మించిన రాదు అంటూ ప్రచారం చేస్తారు. తక్కువ ధరకే బంగారు నాణాలు అంటూ ఊదరగొడుతారు. లక్షల
కడప జిల్లాలో దొంగ నోట్ల వ్యవహారం కలకలం రేపింది. దొంగ నోట్లు ముద్రిస్తున్న గ్యాంగ్ గుట్టురట్టయింది. నకిలీ నోట్లు ప్రింట్ చేస్తున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు
ఖమ్మం జిల్లా నకిలీ నోట్లకు అడ్డాగా మారింది. సత్తుపల్లిలో నకిలీ నోట్ల ముఠా రెచ్చిపోతోంది. బహిరంగంగానే నకిలీ నోట్లను చెలామణి చేస్తోంది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన
సాగర తీర నగరం విశాఖలో ఫేక్ డేటింగ్ వెబ్సైట్ కలకలం రేపింది. అందమైన అమ్మాయిలతో వలపన్ని ట్రాప్ చేస్తున్న ముఠా గుట్టురట్టయ్యింది. లక్షల్లో డబ్బు పోగొట్టుకున్న బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు.. పక్కా సమాచారంతో నిందితుల
పశ్చిమ గోదావరి జిల్లాలో నకిలీ వేలిముద్రల ముఠా గుట్టురట్టయింది. శ్రీలంకకు చెందిన ప్రధాన నిందితుడు సహా ఐదుగురు నిందితులను పాలకొల్లు పోలీసులు అరెస్ట్ చేశారు.
విశాఖలో పిల్లులను చంపి తినే ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. భక్తి ముసుగులో పిల్లులను వేటాడి చంపి తింటున్నారు. ఆరుగురు సభ్యుల ముఠాను ఆరిలోవ పోలీసులు
హైదరాబాద్ రహ్మత్ నగర్ లో చోటా లీడర్ రెచ్చిపోయాడు. మర్యాద ఇవ్వలేదని, నమస్తే పెట్టలేదనే కారణంతో ఇద్దరు యువకులపై దాడికి పాల్పడి, బైక్ తగల బెట్టాడు. పోలీసుల కథనం ప్రకారం రహ్మత్ నగర్ లో చోటా లీడర్ అరుణ్ కుమార్, తన గ్యాంగ్ వారికి మర్యాద ఇవ్వడం