Ganga River

    అమెజాన్ నదిలో ఉండే చేపలు గంగానదిలో..దేశానికే ప్రమాదమంటున్న సైంటిస్టులు

    September 30, 2020 / 05:23 PM IST

    Danger Sucker Mouth Catfish in Ganga river : ఎక్కడో వేల కిలోమీటర్ల అవతల దక్షిణ అమెరికాలో ఉన్న అమెజాన్ నదిలో ఉండే ‘‘సక్కర్ మౌత్ క్యాట్‌ఫిష్’’ వారణాసిలోని గంగానదిలో కనిపించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ చేప వారణాశిలో గంగానదిలో కనిపించేసరికి సైంటిస్టులు సైతం ష�

    గంగానదిలో డాల్ఫిన్లు

    April 28, 2020 / 05:15 AM IST

    కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ తో…దశ్దాలకాలంలో ఎన్నడూ చూడని కొత్త విషయాలను ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా సాధ్యం కాని క్లీన్ గంగా…లాక్ డౌన్ తో సాధ్యమైందని చెప్పడంతో ఎటువంటి అతిశయోక్తి లేదు. వారణాశిలోన

    లాక్ డౌన్ ఉల్లంఘించిన విదేశీయులు…కొత్త రకం శిక్ష విధించిన పోలీసులు

    April 12, 2020 / 11:20 AM IST

    లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 10మంది విదేశీయులకు ఉత్తరాఖండ్ పోలీసులు కొత్తరకం శిక్ష విధించారు. శనివారం రిషికేష్లోని పాపులర్ టూరిస్ట్ స్పాట్ తపోవన్‌ ఏరియాలో లాక్‌డౌన్ ఉల్లంఘించి షికార్లు చేస్తున్న విదేశీయుల చేత ఒక్కొక్కరితో 500 సార్లు క�

    క్లీన్ గంగా : లాక్ డౌన్ తో సత్ఫలితాలు…పెరిగిన గంగా నది నీటి నాణ్యత

    April 5, 2020 / 10:33 AM IST

    కరోనా వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా భారత్ 21రోజుల లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోని చాలా దేశాలు కూడా కరోనా దృష్ట్యా లాక్ డౌన్ లోనే ఉన్నాయి. లాక్ డౌన్ లకారణంగాా భారత్ సహా దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు ఇళ్లకే పరిమితమ

    రిక్షా పుల్లర్‌కు మోడీ లేఖ..ఎందుకో తెలుసా

    February 15, 2020 / 05:53 PM IST

    రిక్షా తొక్కే కార్మికుడికి భారత ప్రధాన మంత్రి మోడీ లేఖ రాయడం ఏంటీ ? అంత విషయం ఏముంటుంది ? అని అనుకుంటున్నారా ? కానీ ఇది నిజంగానే జరిగింది. మోడీ రాసిన లేఖ చూసి ఆ రిక్షా కార్మికుడు ఎంతో సంబరపడిపోయాడు. ప్రధాన మంత్రి తనకు లేఖ రాశాడని..కుటుంబసభ్యులక�

    వీడియో : గంగానదిలో కూలిపోయిన స్కూల్

    September 17, 2019 / 03:46 AM IST

    బీహార్‌లోని కతిహార్‌లోని గంగా నదిలో ఒక స్కూల్ భవనం సోమవారం (సెప్టెంబర్ 16)న నిట్టనిలువునా కూలిపోయింది. నీటి ధాటికి మెల్ల మెల్లగా కూలిపోతున్న స్కూల్ ను పలువురు ఆసక్తిగా సెల్ ఫోన్ లతో షూట్ చేశారు. నీటితో నానిపోయిన  స్కూల్ భవనం పునాదులు కొంచెం

    కుంభమేళా చరిత్ర : మహావిష్ణు అమృతం ధారపోసిన స్థలాలివే

    January 14, 2019 / 04:53 AM IST

    హిందువులకు అత్యంత పవిత్ర క్రతువుగా భావించే కుంభమేళా ప్రధానంగా నాలుగు ప్రాంతాల్లో జరుగుతోంది. అవి హరిద్వార్, ప్రయాగ్‌రాజ్, ఉజ్జయినీ, నాసిక్. ఆయా ప్రాంతాల ప్రత్యేకతేంటి? కుంభ మేళాకూ...గంగానదికీ సంబంధం ఏమిటి...

10TV Telugu News