వీకెండ్ వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ లో కొంతమంది యువత మత్తులో తూగుతున్నారు. పబ్ లు, రేవ్ పార్టీలు అంటూ ఎంజాయ్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. సెలబ్రేషన్స్ పేరుతో గలీజు పనులు చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి కలకలం రేపుతోంది. మరోసారి పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. కోరుకొండలో సుమారు 1800 కేజీల గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. దీని విలువ సుమారు రూ.5కోట్లు ఉంటుందని తెలిపారు.(Korukonda Ganja Seized)
విశాఖపట్నం గాజువాక లో ఒకయువకుడి నుంచి పోలీసులు నిషేధిత మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. గిరీష్ తేజ నాయుడు(25) అనే యువకుడు ఇన్స్టాగ్రాం ద్వారా డ్రగ్స్ తెప్పిస్తున్నట్లు గుర్తించామని నగర పోలీసు కమీషనర్ శ్రీకాంత్ చెప్పారు.
భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 198 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని లక్ష్మీదేవి పల్లి మండలం రేగళ్ల క్రాస్ రోడ్ హమాలీ కాలనీ వద్ద మంగళవారం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు.
సూర్యాపేట జిల్లా కోదాడలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న దంపతులను అరెస్ట్ చేయగా వారి వద్ద 36 కిలోల గంజాయి లభించింది.
తమిళనాడులోని చెన్నైలో లాకప్ డెత్లో చనిపోయిన విఘ్నేష్ ఒంటిపై 13 చోట్ల గాయాలు ఉన్నాయని పోస్టుమార్టం నివేదికలో తేలింది.
ఒడిషా లోని మల్కన్ గిరి జిల్లాలోని కలిమెల సమితి ఎంపీవీ-31 గ్రామం వద్ద బుధవారం రాత్రి మల్కన్ గిరి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆసమయంలో చింతపండు లోడుతో వెళుతున్న లారీని
గంజాయి రవాణాను అడ్డుకోటానికి పోలీసులు వేసే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ స్మగ్లర్లు గంజాయిని ఏపీనుంచి రాష్ట్రాలు దాటిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి గంజాయి రవాణా
ఏడాదిగా గంజాయికి బానిసైన కొడుకును బుద్ధి చెప్పడానికి ఓ సాధారణ తల్లి ఎంచుకున్న మార్గం ఇది. కొడుకును కరెంటు స్తంభానికి కట్టేసింది. కళ్లల్లో కారం పెట్టింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లిక్విడ్ గంజాయిని రవాణా చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.