Home » Ganta Srinivas
Chandrababu Cabinet : మంత్రివర్గం నుంచి సీనియర్లను తప్పించిన చంద్రబాబు.. కారణమేంటో తెలుసా?
చంద్రబాబు మంత్రివర్గం అంటే ఎప్పుడూ నలుగురైదుగురు పేర్లు గుర్తొచ్చేవి. వారు లేకుండా చంద్రబాబు క్యాబినెట్ కూర్పు అసాధ్యం అన్నట్లు ఉండేది.
visakha political leaders: విశాఖ జిల్లాలో వారసత్వ రాజకీయాలు కొత్త కాదు. గత 30 సంవత్సరాలుగా వారసత్వ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలో సీనియర్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ వారసత్వాన్ని ఆయన కుమారుడు ద్రోణంరాజు శ్రీనివాస్ రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్�
visakha ysrcp : విశాఖ జిల్లా అంతటా వైసీపీదే బలం. ఇది పైకి కనిపిస్తున్న, వినిపిస్తున్న మాట. కానీ వాస్తవానికి 2019 ఎన్నికల్లో రూరల్ జిల్లా అంతటా వైసీపీ జెండా ఎగిరినా విశాఖ నగర నడిబొడ్డులోని నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ జెండా ఎగిరింది. అసలే విశాఖ న�
విశాఖ జిల్లా టీడీపీలో కలకలం రేగింది. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ వైసీపీకి దగ్గరయ్యారు. గన్నవరం, చీరాల ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం తరహాలోనే పార్టీలో చేరకుండా మద్దతు ప్రకటిస్తున్నారు. గత కొంత కాలంగా సైలెంట్�
అవంతి శ్రీనివాసరావు.. గంటా శ్రీనివాస్రావు.. ఒకప్పుడు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన లీడర్లు. ఇప్పుడు మాత్రం చెరో దారిలో నడుస్తున్నారు. పార్టీ మారినా పదవులు చేపట్టడంలో న్యాక్గా వ్యవహరిస్తారనే టాక్ ఉంది వీళ్లిద్దరికి. నిజానికి అవంతికి రాజక�
భీమిలి అసెంబ్లీ సీటు దగ్గర మొదలైన గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావుల మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. టీడీపీలో ఉండగా టికెట్ విషయంలో మొదలైన వివాదం.. ఇప్పుడు వేర్వేరు పార్టీలో ఉన్నా సెగ రగులుతూనే ఉంది. భీమిలి నుంచి ఇప్పుడు విశాఖ ఉత్త�
మూడు రాజధానుల అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై పెద్ద రచ్చ జరుగుతోంది. త్రీ కేపిటల్ ఫార్ములాని కొందరు సమర్థిస్తే.. మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజధాని ప్రాంత రైతులు ఆందోళన బాట పట్టారు. 8 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. రాజధ
ఏపీ టీడీపీ ఎంపీ అభ్యర్థుల అంశం కొలిక్కి వస్తోంది. దశలవారీగా కసరత్తు చేసిన చంద్రబాబు ఒకొక్కరిగా అభ్యర్ధుల ఎంపిక పూర్తి చేస్తున్నారు. ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి లోక్సభ స్థానాలకు అభ్యర్థులు దాదాపుగా ఖరారైనట్లే. ప్రస్తుతం మంత్రులుగ
ఇప్పటివరకు బీమిలి నుండి చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీ చేస్తున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు విశాఖ జిల్లా బీమిలి నుండి అనూహ్యంగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేసేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తుంది. తాజా పరిణామాల