Home » Gautam Adani
భారతదేశ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ వ్యవహారంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ సమస్య కారణంగా భారతదేశం ప్రతిష్ట ప్రమాదంలో ఉందని, కానీ, కేంద్ర ప్రభుత్వం దానిని చాలా తేలిగ్గా తీసుకుంటోందని మాయావతి అన్నారు.
ప్రపంచ కుబేరుల జాబితాలో వేగంగా కిందకు పడిపోతున్నారు గౌతమ్ అదానీ. నిన్న ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో 9వ స్థానంలో ఉన్న అదానీ.. ఇవాళ 15వ ప్లేస్ కి పడిపోయారు. హిండెన్ బర్గ్ రిపోర్టుతో అదానీ గ్రూప్ కంపెనీలు నష్టాల బాటపట్టాయి. బిలియన్ డాలర్ల సంపద ఆవ�
హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక ప్రభావంతో భారతీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యం కుదేలవుతోంది. గత నాలుగు రోజులుగా అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడిపోతున్నాయి. దీంతో బ్లూమ్బెర్గ్ ప్రపంచ బిలియనీర్స్ జాబితాలో టాప్ -10 నుంచి గ�
అదానీ గ్రూప్ షేర్లలో ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు పెట్టిన ఎల్ ఐసీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ సామ్రాజ్యం కుదేలయ్యే పరిస్థితి రావడంతో ఎల్ ఐసీ కూడా తన వంతు నష్టాలను మూటకట్టుకోక తప్పదనిపిస్తోంది.
అదానీ గ్రూప్ కంపెనీ షేర్ల విలువ పెంచడంలో అవకతవకలకు పాల్పడుతోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికే అదానీ గ్రూప్ షేర్లు విలువ అమాంతం తగ్గిపోవటానికి కారణమైంది. అయితే, ఈ నివేదికను అదానీ గ్రూప్ ఖండించి�
2023 సంవత్సరంలో అడుగుపెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు సిద్ధమయ్యారు. సంపన్నులు ఈ ఏడాది లాభనష్టాలపై బేరీజు వేసుకుంటున్నారు. 2022 సంవత్సరంలో మొదటి నుంచి చివరి వరకు ప్రపంచంలో టాప్ 10 సంపన్నుల జాబితాలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అనూహ్య రీత�
బిలియనీర్ గౌతమ్ అదానీ ఎన్డీటీవీలో మెజార్టీ వాటాను దక్కించుకున్నారు. తాజాగా శుక్రవారం.. ఎన్డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్, రాధిక రాయ్ల అదనపు 27.26శాతం వాటాను అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. దీంతో ఎన్డీటీవీలో అదానీ గ్రూప్ మెజార్టీ వాటాను 64.71శాతం కలిగి
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎగ్జిమ్ (ఎగుమతి-దిగుమతి) విధానం సరళీకరించినప్పుడే నా వ్యాపార ప్రస్థానం ముందుకు సాగడం ప్రారంభమైందని తెలిస్తే ఎంత మంది నమ్మగలరు? అలా అని ఆయన నాకు వ్యక్తిగతంగా లబ్ది చేకూర్చారనడం సరికాదు. ఇక నా వ్యాపార ఎదుగదల
గురువారం బీఎస్ఈ స్టాక్ మార్కెట్లో మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.280.53 లక్షల కోట్లుకాగా, శుక్రవారం జరిగిన నష్టంతో ఈ విలువ రూ.272.12 లక్షల కోట్లకు పడిపోయింది.
భారత్ అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ నిలిచారు. ఫోర్బ్స్ భారతీయ కుబేరుడిగా అదానీ స్థానాన్ని సంపాదించుకున్నారు. దేశంలోని టాప్-100 సంపన్నుల జాబితా-2022లో రూ.12,11, 460.11 కోట్ల (150 బిలియన్ డాలర్లు)తో అదానీ గ్రూప్ సంస్థల అధిపతి గౌతమ్ అదానీ అగ్రస్థానాన్న�