Home » Gautam Adani
ఈ ఘోరప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ కీలక ప్రకటన చేసింది. ఒడిశా రైలు ప్రమాద బాధితులకు పాలసీ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియలో కొన్ని మినహాయింపులు కల్పించనున్నట్టు తెలిపింది. బాధితుల బంధువులకు ఈ ప్రత్యేక రిలీఫ్ ఇవ్వనున్న
ముకేష్ అంబానీ అత్యంత భారతీయ సంపన్నుడిగా మారారు. టాప్-10లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు కూడా అంబానీనే. గతంలో ఈ జాబితాలో టాప్-2 ప్లేసులో ఉన్న అదానీ సంపద ఇటీవల భారీగా తరిగిపోయిన సంగతి తెలిసిందే. అదానీ 28 బిలియన్ డాలర్లు కోల్పోయి, 53 బిలియన్ డాలర�
గుజరాత్, అహ్మదాబాద్లో గౌతమ్ తనయుడు జీత్ అదానీ-దివా జైమిన్ షా నిశ్చితార్థ వేడుక జరిగింది. అతికొద్ది మంది అతిథుల సమక్షంలోనే ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. గౌతమ్ అదానీ ఇంట అడుగుపెట్టబోయే కోడలు దివా జైమిన్. ఆమె ప్రముఖ వజ్రాల వ్యాపారి జైమిన్ ష�
గత మూడు రోజులుగా అదానీ గ్రూప్ షేర్లు అనూహ్యంగా పుంజుకుంటున్నాయి. గురువారంసైతం అదానీ షేర్ల జోరు కొనసాగింది. స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే అదానీ గ్రీన్, అదానీ పవర్, అదానీ విల్మార్, అదానీ ట్రాన్స్ మిషన్లు అప్పర్ సర్క్�
అదానీ గ్రూప్లోని కొన్ని కంపెనీల లెక్కలను ఆడిట్ చేసేందుకు స్వతంత్ర అకౌంటింగ్ ఆడిట్ సంస్థ గ్రాంట్ థోర్నటన్ (Grant Thornton) ను నియమించుకున్నట్లు తెలిసింది. హిండెన్బర్గ్ నివేదికలోని ఆరోపణలను తిప్పికొట్టేందుకు, అదానీ గ్రూప్ను మళ్లీ గాడిలో పెట్ట�
''ఎలక్టోరల్ బాండ్ల రూపంలో గత 20 ఏళ్లలో బీజేపీకి అదానీ ఎంత ధనాన్ని ఇచ్చారు? అదానీ సంస్థలు ఏనాడూ డ్రోన్లను తయారు చేయలేదు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారుచేసింది. దేశంలోని ఇతర కంపెనీలు కూడా అభివృద్ధి చేశాయి. అయినప్పటికీ, ప్రధాని మోదీ ఇజ్ర�
ఆర్బీఐ ఆదేశాల ప్రకారం.. అదానీ గ్రూప్కు ఎంతమేర రుణం ఇచ్చామనే విషయాన్ని యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది. అయితే, అదానీ గ్రూపులకు ఇచ్చిన రుణం వసూలుపై తమకు ఎలాంటి ఆందోళన లేదని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది.
భారతదేశ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ వ్యవహారంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ సమస్య కారణంగా భారతదేశం ప్రతిష్ట ప్రమాదంలో ఉందని, కానీ, కేంద్ర ప్రభుత్వం దానిని చాలా తేలిగ్గా తీసుకుంటోందని మాయావతి అన్నారు.
ప్రపంచ కుబేరుల జాబితాలో వేగంగా కిందకు పడిపోతున్నారు గౌతమ్ అదానీ. నిన్న ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో 9వ స్థానంలో ఉన్న అదానీ.. ఇవాళ 15వ ప్లేస్ కి పడిపోయారు. హిండెన్ బర్గ్ రిపోర్టుతో అదానీ గ్రూప్ కంపెనీలు నష్టాల బాటపట్టాయి. బిలియన్ డాలర్ల సంపద ఆవ�
హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక ప్రభావంతో భారతీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యం కుదేలవుతోంది. గత నాలుగు రోజులుగా అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడిపోతున్నాయి. దీంతో బ్లూమ్బెర్గ్ ప్రపంచ బిలియనీర్స్ జాబితాలో టాప్ -10 నుంచి గ�