-
Home » gaya
gaya
Gaya Pind daan : గయలో పిండ ప్రదానం ఎందుకు చేస్తారంటే?
చనిపోయిన వారికి, పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి భారతదేశంలో 55 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖమైనది గయ. గయలో పిండ ప్రదానం చేస్తే పూర్వీకులకు మోక్షం లభిస్తుందని ప్రజలు విశ్వసిస్తారు.
Sarvamangala devi : సతీదేవి తొడ భాగం పడిన దివ్యక్షేత్రం .. మంగళగౌరిదేవి శక్తి పీఠం
స్త్రీలు మాంగళ్య రక్షణ కోసం ప్రార్థించేది మంగళగౌరీ తల్లినే. తమ భర్త ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుతూ మంగళగౌరీని పూజిస్తారు. అంతటి విశిష్ట కలిగిన మంగళగౌరి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఇది బీహారు రాష్ట్రంలోని గయలో ఉంది.
Complaint filed Against IT Minister : ముస్లిం అయి ఉండి హిందూ దేవాలయంలో పూజలు చేస్తారా? అంటూ మంత్రిపై పిటీషన్..CM క్షమాపణ చెప్పాలని డిమాండ్..
ముస్లిం అయి ఉండి హిందూ దేవాలయంలో పూజలు చేస్తారా? హిందువలు మనోభావాలను దెబ్బతీస్తారా? అంటూ బిహార్ ఐటీ మంత్రి మొహమ్మద్ ఇజ్రాయెల్ మన్సూరీ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ ముజఫర్ పుర్ కోర్టులో పిటిషన్ దాఖలైంది.
Parrot Missing : మా చిలుకమ్మ ఆచూకీ చెప్పితే నగదు బహుమతి..పోస్టర్లు, సోషల్ మీడియాల్లో ప్రకటన
మా పెంపుడు చిలుకమ్మ ఆచూకీ చెప్పితే నగదు బహుమతి ఇస్తాం అంటూ పోస్టర్లు, సోషల్ మీడియాల్లో ప్రకటన ఇచ్చిందో కుటుంబం.
Dalit Lick Spit : ప్రేమించి పెళ్లి చేసుకున్న దళిత యువకుడు..నేలపై ఉమ్మి వేసి నాకించి..మూత్రం తాగించిన గ్రామ పెద్దలు
Dalit Man Forced To Lick Spit and Drink Urine by Panchayat : టెక్నాలజీలో దూసుకుపోతున్నాం అని చెప్పుకునే ఈకాలంలో కూడా ఇంకా కులాలు…మతాలు,అంటరానివారంటూ వివక్షలు కొనసాగుతునే ఉన్నాయి. ఎవరి పుట్టుకలు ఎవరి చేతుల్లోను ఉండవు. అటువంటిది దళితులుగా పుట్టారని వారిపై వివక్షలు చూపించటం
నక్సలైట్లకు, నేరస్ధులకు తుపాకులు సప్లై చేస్తున్న వ్యక్తి అరెస్ట్
NIA Arrests Arms Trafficker From Bihar’s Gaya : జబల్ పూర్ లోని సెంట్రల్ ఆర్డినెన్స్ డిపో నుంచి ఏకే సిరీస్ ఆయుధాలను దొంగిలించి నక్సలైట్లకు, నేరస్ధుల ముఠాలకు అంద చేస్తున్న గయ జిల్లాకు చెందిన ఆయుధాల వ్యాపారిని జాతీయ దర్యాప్తు సంస్ధ అధికారులు (NIA) మంగళవారం అరెస్ట్ చేశారు. �
అత్యాచార బాధితురాలికే శిక్ష
బిహార్లో దారుణం జరిగింది. గయలో ఓ యువతిపై అత్యాచారం చేశారు. గ్రామ పంచాయతీ బాధితురాలిని దోషిగా తేల్చి శిక్ష విధించింది.
రెచ్చిపోయారు : బీజేపీ నేత ఇంటిని పేల్చేశారు
బీహార్ : సార్వత్రిక ఎన్నికల వేళ గయా జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. బీజేపీ నేత ఇంటిని డైనమేట్ తో పేల్చేశారు. ఎమ్మెల్సీ అనూజ్ కుమార్ సింగ్ ఇంటిని మావోయిస్టులు