Home » gazette notification
క్యాపిటల్ విషయంలో గత ఐదేళ్లలో జరిగిన గందరగోళానికి చెక్ పెట్టాలని కూటమి సర్కార్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
నాలుగో విడత లోక్ సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నాల్గో విడతలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు ..
విజయవాడ కేంద్రంగానే కృష్ణా జిల్లా..!
కృష్ణా, గోదావరి నదులపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు ఆయా బోర్డుల చేతికి ఇప్పట్లో వెళ్లేలా కనిపించడంలేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నేటి నుంచి అమల్లోకి రానుంది.
తెలంగాణ సాగు నీటి హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్పై ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు, అధికారులు, న్యాయవాదులతో సీఎం కేసీఆర్ చర్చించారు.
ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ చేసిన చట్టానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్ పేరిట ఉత్తర్వులు విడుదల చేసింది. ఏపీఎస్ ఆర్టీసీన�
ఏపీలో బార్ల లైసెన్సులకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే జనవరి 1 నుంచి డిసెంబర్ 31, 2021 వరకు లైసెన్స్ లు జారీ చేసింది.
ఏపీలో రాజధాని అంశం మళ్లీ మొదటికి వచ్చింది. రాజధాని అమరావతిపై గందరగోళం మరింత పెరిగింది. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి రాజధాని గురించి