Home » GDP
కొన్నిరోజులుగా దేశ ఆర్థికవ్యవస్థ పతనం అంచుల్లోకి వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న సమయంలో ఓ వార్త ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. భారత ఎకానమీ నెమ్మదించడం వల్ల దేశానికి 2.8లక్షల కోట్ల నష్టం వాటిల్లనున్నట్లు ఓ అంచనా తెలిపింది.
అయిదారేళ్ల క్రితం పతనం అంచుల్లోకి వెళ్తున్న భారత ఆర్థికవ్యవస్థను తమ ప్రభుత్వం కాపాడిందని ప్రధాని మోడీ అన్నారు. ఎకానమీని తమ ప్రభుత్వం స్థిరీకరించడమే కాక, దానికి క్రమశిక్షణ తెచ్చే ప్రయత్నాలు కూడా చేసిందని మోడీ అన్నారు. పరిశ్రమల యొక్క దశాబ్�
INX మీడియా కేసులో తీహార్ జైలు నుంచి విడుదలైన కేంద్ర మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరం ఇవాళ(డిసెంబర్-5,2019) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా దేశ ఆర్థికస్థితిపై ఆయన మాట్లాడుతూ మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ఆర్థిక వ్యవస్థపై ప్రధాని నరేంద్ర మో�
ఆర్థిక వృద్ధిలో మందగమనం.. దేశంలోని వ్యక్తుల సగటు ఆదాయ వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపింది.
తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను సీఎం కేసీఆర్) సోమవారం(సెప్టెంబర్ 9,2019) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2019-20 సంవత్సరానికి రూ. 1, 46,492 కోట్లతో ఫుల్ బడ్జెట్ను
తెలంగాణ అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్.. ఆర్థిక మాంద్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామం దేశానికి మంచిది కాదన్నారు. గడిచిన
మాజీ కేంద్రమంత్రి చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వంపై తనదైన స్టైల్ లో సెటైర్ వేశారు. INX మీడియా కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరం సీబీఐ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. మంగళవారం కోర్టు చిదంబరం కస్టడీని సెప్టెంబర్ 5వరకు పొడగిస్తూ త
భారత్ వృద్ధి రేటు స్వల్పంగా పుంజుకుంటుందని వరల్డ్ బ్యాంక్ అంచనావేసింది.2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశ GDP గ్రోత్ 7.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని తెలిపింది.