General Elections

    కరోనా వేళ..ఎన్నికలు టూత్ పిక్ తో ఓటు, చేతులకు గ్లవ్స్..కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు

    August 22, 2020 / 09:40 AM IST

    కరోనా వేళ..ఎన్నికలు వస్తే..ఏం చేయాలి ? ఎలాంటి మార్గదర్శకాలు పాటించాలనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఎన్నికలు జరిగితే..తీసుకోవాల్సిన జాగ్రత్తలను, సూచనలు వెల్లడించింది. ఓటు వేసే వారు, ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు, పోలింగ్ జరిగే

    ఒంటరి పోరులో దెబ్బతిన్నాం.. ఈసారి బీజేపీతో లోకల్లో అదరగొడతాం!

    March 11, 2020 / 09:16 AM IST

    సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఆ రెండు పార్టీలూ ఇప్పుడు కలిసి పోటీ చేస్తున్నాయి. లోకల్ వార్ లోనైనా తమ సత్తా చాటాలనుకుంటున్నాయి. జాతీయ పార్టీ అండదండలు ఒక పక్క.. పవర్ స్టార్ పాలోయింగ్ మరోపక్క.. రెండింటినీ మిక్స్ చేసి లోకల్ వార్‌కు సిద్ధ

    బీజేపీకి 150 సీట్లు కూడా రావు : చంద్రబాబు జోస్యం

    April 21, 2019 / 02:29 PM IST

    ఈ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు కూడా రావని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీకి వ్యతిరేక గాలి వీస్తోందన్నారు. దక్షిణ భారత దేశంలో బీజేపీ అడ్రస్ లేదన్నారు. కర్ణాటకలోని కొప్పల్‌ జిల్లా శ్రీరామ్‌నగర్‌లో కాంగ్

    3 గంటల వరకు : నమోదైన పోలింగ్ శాతం ఇదే

    April 11, 2019 / 10:45 AM IST

    దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ జరుగుతోంది. 20రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 91 నియోజవర్గాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.

    ఢిల్లీలో ఆప్-కాంగ్రెస్ పొత్తు!

    March 26, 2019 / 10:00 AM IST

    ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ పొత్తుకి అంతా రెడీ అయినట్లు తెలుస్తోంది.త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశముంది. రెండు పార్టీలకు చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు కానీ ముందు ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీని ఓడించాలని ఢిల�

    టీడీపీ మేనిఫెస్టో:  150+ సీట్లే లక్ష్యంగా రూపకల్పన

    March 21, 2019 / 02:18 AM IST

    ఎన్నికలకు ఇంక ఎంతో సమయం లేదు. సరిగ్గా మూడువారాల గడువు ఉంది. ఈ క్రమంలో పార్టీలు ప్రచారాలను వేగం చేశాయి. ఈ క్రమంలో ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న టీడీపీ.. మేనిఫెస్టోను ఇవాళ(21 మార్చి 2019) విడుదల చేయబోతుంది. తన అపార అనుభవాన్ని రంగరిచి మేనిఫెస్టోన�

    యడ్డీ సంచలన వ్యాఖ్యలు…24 గంటల్లో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం

    March 13, 2019 / 02:17 PM IST

    కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్-మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో  కర్ణాటకలో బీజేపీ 22 ఎంపీ స్థానాలు గెల్చుకుంటే 24 గంటల్లోనే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందంటూ యడ్డీ కీలక వ్యాఖ్యలు �

    వారణాశి వదిలేస్తారా : పూరి నుంచి ఎన్నికల బరిలో ప్రధాని?

    March 12, 2019 / 09:32 AM IST

    2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోడీ యూపీలోని వారణాశి నుంచే బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. వారణాశి నుంచి కాకుండా ఈసారి ఒడిషాలోని పూరి నుంచి మోడీ సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్

    సమగ్ర సమాచారం మీ కోసం : గ్రేట్ ఇండియన్ ఎలక్షన్

    March 9, 2019 / 10:47 AM IST

    ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమైన ఇండియాలో మరోసారి సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది.

    తొందరేం లేదు : పొలిటికల్ ఎంట్రీపై వాద్రా క్లారిటీ

    February 25, 2019 / 11:03 AM IST

    తనకు ఇప్పుడే రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన లేదన్నారు ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా. రాబర్ట్ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఆదివారం(ఫిబ్రవరి-24,2019) తన ఫేస్ బుక్ పేజీలో ఆయన �

10TV Telugu News