General Elections

    ఏరులై పారనున్న డబ్బు : ప్రపంచంలోనే ఖరీదైనవిగా 2019 ఎన్నికలు

    February 22, 2019 / 03:22 PM IST

    2019 సార్వత్రిక ఎన్నికలు భారతదేశ చరిత్రలోనే కాకుండా, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలవనున్నాయని అమెరికాకు చెందిన సీనియర్ రాజకీయ నిపుణుడు తెలిపారు. దేశంలోని 543 లోక్ సభ స్థానాలకు త్వరలో జరుగనున్న ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ని త్వరల�

    అమేథిలో రాహుల్ కు షాక్ : ఇటలీకి వెళ్లిపో అంటూ నినాదాలు

    January 24, 2019 / 02:03 PM IST

    ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సొంత నియోజవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. యూపీలో తన పార్లమెంట్ నియోజవర్గంలోని రైతులు రాహుల్ కు నిరసనలతో స్వాగతం పలికారు.

    వచ్చేస్తున్నాయ్ : మార్చిలోనే ఎన్నికలు!

    January 19, 2019 / 04:01 AM IST

    జూన్ 3 తో పదవీ కాలం ముగిసే లోక్ సభ ఎన్నికలతో పాటు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, సిక్కిం,అరుణాచలప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘాం సమాయత్తమవుతోంది.

    ఉద్యోగులను బదిలీ చేయండి: రాష్ట్రాలకు ఈసీ లేఖ

    January 17, 2019 / 03:56 PM IST

    ఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో కేంద్ర ఎన్నికలసంఘం రాష్ట్రాలకు లేఖ రాసింది. ఒకే చోట మూడేళ్ళనుంచి పని చేస్తున్నఉన్నతాధికారులను బదిలీ చేయాలని ఆదేశిస్తూ లేఖ సారాంశం. గత సార్వత్రిక ఎన్నికల్లో పనిచేసిన అధికారులు ఇంక

    బీజేపీ ధీమా: యూపీలో స్వీప్ చేస్తాం

    January 14, 2019 / 02:56 PM IST

    ఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో స్వీప్  చేస్తామని, ఎస్పీ, బీఎస్పీకి పరాభవం తప్పదని కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ అన్నారు. గతంలో గెలిచిన 72 స్ధానాలను తిరిగి గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలు ఎన్ని కూటము�

    ఈ బంధం గట్టిది: టీడీపీ జనసేన దగ్గరవుతున్నాయా..?

    January 14, 2019 / 10:53 AM IST

    ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా..? పాతమిత్రులు మరోసారి కలవబోతున్నారా..? అంటే  రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.

    తెలిసిందేగా : ఎన్డీయేలోకి అన్నాడీఎంకే!

    January 11, 2019 / 11:01 AM IST

    సార్వత్రిక ఎన్నికల్లో పాత మిత్రుల కోసం డోర్లు తెరిచే ఉంటాయని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించి 24 గంటలైనా కాకముందే తమిళనాడు సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు

    కాంగ్రెస్ కీలక నేతల సమావేశం

    January 2, 2019 / 04:30 PM IST

    ఢిల్లీ: ఏఐసీసీ వార్  రూమ్ లో  కాంగ్రెస్ కీలక నేతలు బుధవారం సమావేశం అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికలపై కాంగ్రెస్ కోర్ కమిటీ చర్చిస్తోంది. ఏకే ఆంటోనీ నేతృత్వంలో జరుగుతున్న ఈసమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు అశోక్ గెహ్లాట్, అహ్మద్ పటేల్,మల్లిఖా

10TV Telugu News