Home » General Elections
2019 సార్వత్రిక ఎన్నికలు భారతదేశ చరిత్రలోనే కాకుండా, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలవనున్నాయని అమెరికాకు చెందిన సీనియర్ రాజకీయ నిపుణుడు తెలిపారు. దేశంలోని 543 లోక్ సభ స్థానాలకు త్వరలో జరుగనున్న ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ని త్వరల�
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సొంత నియోజవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. యూపీలో తన పార్లమెంట్ నియోజవర్గంలోని రైతులు రాహుల్ కు నిరసనలతో స్వాగతం పలికారు.
జూన్ 3 తో పదవీ కాలం ముగిసే లోక్ సభ ఎన్నికలతో పాటు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, సిక్కిం,అరుణాచలప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘాం సమాయత్తమవుతోంది.
ఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో కేంద్ర ఎన్నికలసంఘం రాష్ట్రాలకు లేఖ రాసింది. ఒకే చోట మూడేళ్ళనుంచి పని చేస్తున్నఉన్నతాధికారులను బదిలీ చేయాలని ఆదేశిస్తూ లేఖ సారాంశం. గత సార్వత్రిక ఎన్నికల్లో పనిచేసిన అధికారులు ఇంక
ఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో స్వీప్ చేస్తామని, ఎస్పీ, బీఎస్పీకి పరాభవం తప్పదని కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ అన్నారు. గతంలో గెలిచిన 72 స్ధానాలను తిరిగి గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విపక్షాలు ఎన్ని కూటము�
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా..? పాతమిత్రులు మరోసారి కలవబోతున్నారా..? అంటే రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.
సార్వత్రిక ఎన్నికల్లో పాత మిత్రుల కోసం డోర్లు తెరిచే ఉంటాయని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించి 24 గంటలైనా కాకముందే తమిళనాడు సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు
ఢిల్లీ: ఏఐసీసీ వార్ రూమ్ లో కాంగ్రెస్ కీలక నేతలు బుధవారం సమావేశం అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికలపై కాంగ్రెస్ కోర్ కమిటీ చర్చిస్తోంది. ఏకే ఆంటోనీ నేతృత్వంలో జరుగుతున్న ఈసమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు అశోక్ గెహ్లాట్, అహ్మద్ పటేల్,మల్లిఖా