నెయ్యిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి మరియు ఇది వైరస్లు, ఫ్లూ, దగ్గు, జలుబు మొదలైన వాటికి వ్యతిరేకంగా పోరాడుతుంది. శరీరంలోని కణాలు ,కణజాలాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా మరియు అందంగ�
వంట నూనె ధర లీటరుకు రూ.208, నెయ్యి ధర రూ.213 పెంచుతున్నట్లు పాక్ సర్కారు ప్రకటించింది. దీంతో ఆ దేశంలో వంట నూనె కిలో రూ.555, నెయ్యి లీటరు రూ.605కి చేరింది.
నెయ్యి చెడు కొలెస్ట్రాల్ను పెంచదు. మంచి కొలెస్ట్రాల్నే పెంచుతుంది. దీంతో గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. నెయ్యిని రోజూ తింటుంటే ముఖం కూడా కాంతివంతంగా మారుతుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి.
నెయ్యికి ఉన్న వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని నెయ్యిని కనీసం రోజులో ఒక భోజనం లో అయినా తీసుకుంటే మంచిది.
ఒక గ్లాసు పాలల్లో చెంచా నెయ్యి, చిటికెడు పసుపు, మిరియాల పొడి వేసుకుని తాగితే జీర్ణవ్యవస్ధ శుభ్రపడుతుంది. శరీరంలో జీవక్రియను మెరుగుపరచటంలో సహాయపడే మెటబాలిజాన్ని పెంచుతుంది. బరువు
అత్యధికంగా డెయిరీ కొవ్వులు తీసుకున్న వారిలో గుండె జబ్బుల ముప్పు తక్కువగా ఉన్నట్టు తాము గుర్తించామని జార్జ్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్కు చెందిన డాక్టర్ మాటి మర్ల్కుంద్ తెలిపారు. పాల ఉత్పత్తులు
అయుర్వేదం ప్రకారం నెయ్యి సాత్విక అహారం. జ్ణాపక శక్తిని పెంచటంలో నెయ్యి కీలకమైన పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
Rajasthan: రాజస్థాన్లోని ఝాల్వాడా జిల్లాలో రత్లాయీలో కొత్తగా నిర్మించనున్న దేవనారాయణ్ ఆలయానికి శంకుస్థాపనలో అరుదైన దృశ్యం కనుపించింది. దేవాయలం భూమి పూజ సందర్భంగా తీసిన పునాదులలో గ్రామస్తులు 11 వేల లీటర్ల పాలు, పెరుగు, నెయ్యి పోశారు. పునాదుల్లో