Home » GHMC Elections
CM KCR Focus on GHMC Elections : తెలంగాణ సీఎం కేసీఆర్ గ్రేటర్ ఎన్నికలపై దృష్టి సారించారా? బల్దియాలో మరోసారి గులాబీ జెండా ఎగరేసేందుకు పొలిటికల్ స్ట్రాటజీ రెడీ చేస్తున్నారా? దుబ్బాక ఫలితం నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నార�
GHMC Elections : జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడుంటాయ్.. ఇప్పుడిదే… జనాల నోళ్లలో నానుతున్న ప్రశ్న. ఓవైపు ఎన్నికల కోసం ఈసీ కసరత్తు చేస్తుంటే… న్యాయస్థానాల్లో పిటిషన్లు పడుతున్నాయి. అయితే.. గ్రేటర్ ఎన్నికలపై స్టే ఇవ్వబోమని హైకోర్ట్ స్పష్టం చేసింది. మరో�
రాబోయే ఎన్నికల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది జీహెచ్ఎంసీ. ఈ లిస్ట్ను లోకల్ సర్కిల్, వార్డు, తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో అధికారులు డిస్ ప్లే చేశారు. 150 డివిజన్ల పరిధిలో మొత్తం 74లక్షల 4వేల286
GHMC elections : ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లలున్న వారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించడంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. శ్రీధర్ బాబు, మహ్మద్ తారీఖ్ వేసిన వ్యాజ్యాలపై గురువారం (నవంబర్ 12, 2020) కోర్టు విచారణ జరిపింది. మున్సిపా�
GHMC Elections : జీహెచ్ఎంసీ ఎన్నికల తీరుపై రాజకీయ పార్టీలు అభ్యంతరం తెలిపాయి. ఓటర్ జాబితాపై టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. గురువారం (నవంబర్ 12, 2020) జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈసీతో జరిగిన వివిధ రాజకీయ పార్టీల సమావేశం ముగిసింది. ర
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియలో కదలిక మొదలవగా.. నవంబర్ రెండో వారంలో 15వ తేదన షెడ్యూల్ విడుదల చేసి డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించాలని �
chandrababu telangana tdp: కరోనా లాక్డౌన్ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ కేంద్రంగానే రెండు రాష్ట్రాల పార్టీ కార్యకలాపాలను సాగిస్తున్నారు. అడపాదడపా మాత్రమే ఏపీకి వెళ్లి పార్టీ వ్యవహారాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల కాలంలో చంద్రబాబు జూమ్ యాప్ ద్వ�
e-voting in GHMC elections 2020 : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ఈ – ఓటింగ్ అమలు చేయనున్నారు. ఎన్నికల విధులకు హాజరైన సిబ్బంది, క్వారంటైన్ లో ఉన్న ఓటర్లు, వయో వృద్ధులకు ఓటు హక్కు కల్పించనుంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఈ – ఓటింగ్ సాఫ్ట్ వేర్ ను రూపొందించాలన�
pawan kalyan: జనసేనాని పవన్ కల్యాన్ జనంలోకి వచ్చి చాలా కాలం అయ్యింది. కరోనా తర్వాత అసలు ఆ దిశగా ఆలోచనే చేయడం లేదంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వర్షాలు బీభత్సం సృష్టించాయి. వరదలు ముంచెత్తాయి. వరుసగా ఏదో ఒక సమస్య వచ్చి పడుతోంది. అయినా పవన్ మాత్�
kishan reddy: గ్రేటర్ ఎలక్షన్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో.. ఇప్పుడు ఢిల్లీ బీజేపీ నేతల దృష్టి.. హైదరాబాద్ గల్లీకి మళ్లింది. గ్రేటర్పై పట్టుకోసం బీజేపీ తెగ ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిపై.. కిషన్ రెడ్డి కూడా స�