Home » Gold And Silver
భారీ వర్షాలకు అకస్మాత్తుగా వరద ముంచెత్తడంతో ఓ నగల దుకాణం నుంచి చూస్తుండగానే దాదాపు 20 కిలోల బంగారం నగలు, నగదు కొట్టుకుపోయాయి.
గత డేటాలో పేర్కొన్న వివరాలను సవరించారు.
మళ్లీ పెరుగుతున్న బంగారం ధర.. సామాన్యుడి కొనడం ఇక కష్టమేనా!
భారత్ దిగుమతి విధానాలు ప్రపంచ బంగారం, వెండి మార్కెట్లపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి.
తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు పెరిగాయి. కిలో వెండిపై రూ. 200 పెరిగింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణంలలో కిలో వెండి ధర రూ. 80,200 కు చేరింది.
శుక్రవారంతో పోలిస్తే, శనివారం నాటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాములకు బంగారం దాదాపు రూ.750 వరకు తగ్గింది. వెండి ధర కిలోకు రూ.1,600 తగ్గింది.
బంగారం ధర గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతుంది. వెండి ధర భారీగా పడిపోయింది. దేశంలో వెండిధర తగ్గితే గ్లోబల్ మార్కెట్లో మాత్రం వెండి ధర పెరిగింది.
సామాన్య భక్తులు కూడా కొనుగోలు చేసే విధంగా వెండి, రాగి డాలర్లను విక్రయిస్తోంది టీటీడీ. డాలర్లను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళితే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
బంగారం ధరలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు ఈ క్రింది విధంగా
మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే తాజాగా..ధరలు పరుగులు తీస్తున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరగడంతో పసిడి ప్రియులకు షాక్ తగిలినట్లైంది.