Home » gold smuggling
బెజవాడలో గత కొన్నేళ్లుగా రహస్యంగా సాగుతున్న గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది. రూ.5 లక్షల బంగారం బిస్కట్ రూ.4లక్షలకే విక్రయిస్తోంది ఇక్కడి బంగారం స్మగ్లింగ్ మాఫియా.
బంగారం రవాణాకు అడ్డుకట్టవేసేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా స్మగ్లర్లు మాత్రం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వివధ మార్గాల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు.
కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో వ్యక్తిని బుధవారం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్ట్ చేసింది.
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు ఇలాంటి ఓ ప్రయాణికుడ్ని(నేరస్థుడ్ని) పట్టుకుని విచారించగా..
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఏకంగా కొందరు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ED) అధికారులపైనే కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్నా సురేశ్పై ఒత్తిడి చేసి, సీఎంకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇప్�
Gold Seized from dubai passanger : తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడింకోకడు ఉంటాడనేది సామెత. దేశంలో బంగారం స్మగ్లింగు అరికట్టటానికి పోలీసులు, అధికారులు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఏదో ఒక రకంగా బంగారాన్ని దేశంలోకి చేరవేసేందుకు స్మగ్లర్లు ప్రయత్నిస్తూనే ఉన్న�
కేరళ గోల్డ్ స్కాంకు సంబంధించి “స్వప్నా సురేష్” పేరు కొన్ని రోజులుగా ప్రముఖంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అనేకమంది కీలక నిందితులలో ఆమె ఒకరు మాత్రమే అయినప్పటికీ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సీటుకు ఎసరు పెట్టే అవకాశం ఉన్న బంగారు కు�
కేరళ రాష్ట్రంలో వెలుగుచూసిన బంగారం స్మగ్లింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఇందులో సీఎం కార్యాలయం ఉద్యోగుల ప్రమేయం ఉందనే ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. కేరళ సీఎం పినరయి విజయన్ ప్రిన్సిపల్ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం.
సెజ్లో ఆభరణాలపై తనిఖీలు లేకపోవడాన్ని అదునుగా భావించి వందల కోట్ల విలువైన బంగారం 1800 కిలోలను పక్కదారి పట్టించారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) దృషిపెట్టడంతో రూ.756 కోట్ల విలువైన బంగారం సెజ్ల పేరిట తప్పించిన వైనం వెలుగుల�
దేశంలో గోల్డ్ స్మగ్లింగ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. విదేశాల నుంచి ఇండియాలోకి భారీ మొత్తంలో బంగారం అక్రమంగా రవాణా అవుతోంది. జూలైలో భారత ప్రభుత్వం దిగుమతి సుంకాలపై పన్నును పెంచడమే గోల్డ్ స్మగ్లింగ్ మరింత పెరగడానికి ఊతమిచ్చినట్టుయింది.&nb