goods

    ఓజోనిట్ : సరుకుల్లో వైరస్ కట్టడికి ఓరుగల్లు నిట్ ప్రోఫెసర్ల ఆవిష్కరణ

    August 1, 2020 / 09:01 AM IST

    కరోనా వైరస్ భయంతో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక రూపంలో అది ప్రజలను బాధిస్తోంది. ప్రజలతో కలవకుండా భౌతిక దూరం పాటిస్తూ ఉన్నా, అసలు ఎవరినీ కలవకుండా ఉండే వీఐపీలు, నగరానికి దూరంగా ఉన్న తన ఫాం హౌస్ లలో ఉండి రక్షణ పొందుతున్న వారికి కూడా కరోనా ప�

    తప్పిన ప్రమాదం : డ్రైవర్ లేకుండానే 50 కిమీ రైలు ప్రయాణం

    September 18, 2019 / 02:24 AM IST

    రాజస్థాన్ లో ఘోర ప్రమాదం తప్పింది. ఏ మాత్రం తేడా వచ్చినా ఊహించని ప్రమాదమే జరిగింది. కానీ ఏమీ జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. డ్రైవర్ లేకుండానే ఓ రైలు 50 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయింది. సెంద్రా రైల్వేస్టేషన్ లో ఈ ఘటన �

    ముఖ్య గమనిక : ఏప్రిల్ 1, 2 తేదీల్లో ప్యాసింజర్ రైళ్లు రద్దు

    March 30, 2019 / 03:36 AM IST

    ప్రయాణికులకు ముఖ్య గమనిక. ఏప్రిల్‌ 1, 2వ తేదీల్లో పలు ప్యాసింజర్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. కాజీపేట-కొండపల్లి రైల్వేస్టేషన్ల మధ్య గూడ్స్‌ రవాణా కోసం (ట్రాఫిక్‌ బ్లాక్‌)

    భారత్ పెద్ద‌ మనసు… ఇడాయ్ బాధితుల కోసం మూడు నౌకలు

    March 19, 2019 / 11:37 AM IST

    ఇడాయ్ తుఫాను కారణంగా అతలాకుతలమైన జింబాబ్వే,మొజాంబిక్,మాల్వాయి దేశాల్లో సహాయకార్యక్రమాలు చేపట్టేందుకు భారత్ రెడీ అయింది.మానవతా దృక్పథంతో సహాయకార్యక్రమాల కోసం మూడు షిప్ లను బెయిరా పోర్టుకి ను భారత్ పంపించింది. మొజాంబిక్ దేశం చేసిన విన�

    మొట్టమొదటి గూడ్స్ మహిళా గార్డు

    March 14, 2019 / 03:35 AM IST

    గూడ్స్ గార్డుగా ఓ మహిళ నియమితులయ్యారు. సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో మహిళ విధులు నిర్వర్తించారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయం కేంద్రంగా మాధవి గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు. మాధవికి శిక్షణ ఇప్పించ�

10TV Telugu News