Home » Goods Train
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం రాత్రి ఎల్పీజీతో వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఒడిశాలోని బాలాసోర్ వద్ద మూడు రైళ్లు ఢీకొన్న ఘటన తర్వాత వరుస ఘటనలు జరుగుతున్నాయి. వరుస రైలు ప్రమాదాలతో రైల్వే ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశార�
ఒడిశా రాష్ట్రంలో సోమవారం మరో రైలు ప్రమాదం జరిగింది. బాలాసోర్ లో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన మరవక ముందే సోమవారం గూడ్స్ రైలు బార్ఘర్ జిల్లా మెంధపలి సమీపంలో పట్టాలు తప్పింది.
ఒడిశాలో ఘోర ప్రమాదం సంభవించింది. కొరాయి రైల్వే స్టేషన్ లో ఓ రైలు ఏకంగా ప్లాట్ ఫామ్ మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా..పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు రాజమహేంద్రవరం స్టేషన్ సమీపంలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.
వివాహేతర సంబంధం విషయంపై కుటుంబ సభ్యులు నిందించడంతో మనస్థాపానికి గురయ్యాడో వ్యక్తి. దీంతో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాడు. అయిత, తనతోపాటు ముగ్గురు కూతుళ్లను కూడా చంపేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది.
ఒకరోజు కాదు రెండు రోజులు కూడా కాదు ఒక రైలు గమ్యస్థానానికి ఏకంగా ఏడాది లేటుగా చేరుకుంది. షెడ్యూల్ లేని ప్రకారంగా వచ్చిన ఆ రైలును చూసిన అధికారులు షాక్ అయ్యారు..!!
ఉత్తరప్రదేశ్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అలహాబాద్ నుంచి ఢిల్లీలోని పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ యూనివర్సిటీ జంక్షన్ను వెళ్తుండగా చందౌలీ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
వేగంగా వెళ్తున్న గూడ్స్ రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన యువకుడు పట్టుతప్పి కిందపడిపోయాడు. అదే సమయంలో ప్రాణాలకు తెగించి రైల్వే ఉద్యోగి రూప్ కుమార్ యువకుడిని కాపాడాడు.
Train accident on Kirandol Araku line : విశాఖ కొత్తవలస-కిరండోల్ అరకు లైన్లో రైలు ప్రమాదం జరిగింది. కిరండోల్ నుంచి విశాఖపట్నంకు ఐరన్ఓర్ లోడ్తో వెళ్తున్న గూడ్స్ ట్రైన్ ప్రమాదానికి గురైంది. చత్తీస్ఘడ్ లోని దిమిలి రైల్వేస్టేషన్ వద్ద ఈ రైలు పట్టాలు తప్పింది
four members of family suicide : కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.ఒకే కుటుంబానికి చెందిన నలుగురురైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. పాణ్యం మండలం కొల్లూరు వద్ద గూడ్స్ రైలు కిందపడి వీరు మరణించారు. భార్యా,భర్తతో పాటు ఇద్దరు పిల్లలు మృతి చెందారు. వీరిని నంద్