-
Home » Goods Train
Goods Train
ఛత్తీస్ఘడ్లో ఘోర ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ.. ఆరుగురు దుర్మరణం..
సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వేగంగా వెళ్తున్న గూడ్స్ రైలు నుంచి విడిపోయిన బోగీలు.. వీడియో వైరల్
మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం డోర్నకల్ రైల్వే స్టేషన్ నుంచి కాజీపేటకు వెళ్తున్న గూడ్స్ రైలు
చెన్నై శివారులో రైలు ప్రమాదం.. రెండు బోగీల్లో చెలరేగిన మంటలు
తిరువళ్లూరు జిల్లా సమీపంలోని కవారైపెట్టై రైల్వే స్టేషన్ వద్ద ఆగిన గూడ్స్రైలును ఏపీకి వెళ్తున్న మైసూరు-దర్భంగా ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది.
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. విజయవాడవైపు వెళ్లే రైళ్లకు అంతరాయం
గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో విజయవాడ వైపు వెళ్లే రైళ్లకు అంతరాయం ఏర్పడింది. నెల్లూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
డ్రైవర్ లేకుండానే 84 కి.మీ దూసుకుపోయిన రైలు.. చివరికి ఎలా ఆపారో తెలుసా?
ఆ సమయంలో ఆ ట్రాకుపై ఆ ట్రైనుకు ఎదురుగా ఏ ఇతర రైళ్ల షెడ్యూళ్లూ లేవని..
Bihar : బీహార్ రాష్ట్రంలో మళ్లీ పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
బీహార్ రాష్ట్రంలో మళ్లీ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. బక్సర్ సమీపంలో గూడ్స్ రైలు కోచ్ పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ నుంచి బక్సర్ మీదుగా ఫతుహాకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది....
Goods Train : కడప రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు.
Bridge collapses in US : యూఎస్లో బ్రిడ్జి కూలి నదిలో పడిన గూడ్స్ రైలు
: అమెరికా దేశంలో ఘోర గూడ్స్ రైలు ప్రమాదం జరిగింది. అమెరికాలోని కొలంబస్ పట్టణంలో నదిపై నిర్మించిన రైలు వంతెన కూలిపోవడంతో సరకుల రవాణా రైలు నదిలో పడిపోయింది. నదిలో పడిపోయిన గూడ్స్ రైలులో వేడి తారు, సల్ఫర్ వంటి ప్రమాదకరమైన పదార్థాలున్నాయి....
Goods trains collide : బెంగాల్ రాష్ట్రంలో గూడ్స్ రైళ్ల ఢీ,12 బోగీలు పట్టాలు తప్పాయి..డ్రైవరుకు గాయాలు
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఆదివారం రెండు గూడ్స్ రైళ్లు ఢీకొనడంతో 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఒడిశా రాష్ట్రంలో ట్రిపుల్ రైళ్లు ఢీకొని 283 మంది మరణించిన దుర్ఘటన జరిగిన నెల రోజుల తర్వాత మళ్లీ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయ�
Goods Train Derails: ట్రాక్టరును ఢీకొని పట్టాలు తప్పిన గూడ్స్ రైలు…ఆరుగురికి గాయాలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా సమీపంలో శనివారం ఓ గూడ్స్ రైలు ట్రాక్టరును ఢీకొని పట్టాలు తప్పింది. బన్సీపహార్ పూర్-రుప్ బాస్ రైలు సెక్షన్ లో శనివారం ఉదయం గూడ్స్ రైలు ఓ ట్రాక్టరును ఢీకొంది. అనంతరం గూడ్స్ పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో ఆరుగుర�