వైసీపీ ఎమ్మెల్యేలు డ్రగ్స్ తీసుకుని వచ్చి అసెంబ్లీలో తమపై దాడి చేశారని టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ ఆరోపించారు. సాక్షాత్తు స్పీకర్ సమక్షంలోనే తమ ఎమ్మెల్యేలపై దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో వైసీపీ ఫ్
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో, తనపై కక్షతో మార్ఫింగ్ చేసి న్యూడ్ వీడియోని సృష్టించారని సీఐడీకి గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారు. తన లెటర్ హెడ్పై దర్యాప్తు జరపాల్సిందిగా సీఐడీ అడిషనల్
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సచివాలయ ఉద్యోగి, గ్రామ వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందు తాగారు. వెంటనే గమనించిన స్థానికులు
ఏపీలో ఎన్నికల ఫలితాలకు ఇంకా 33 రోజులుంది. రోజులు దగ్గర పడుతున్నా కొద్ది నేతల మధ్య మాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఏపీ సీఎం బాబు చేపట్టిన సమీక్షలపై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోడీ ఏజెంట్లా మారారు..ఎన్ని
రాజమండ్రి : రాజమండ్రి రూరల్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నియోజకవర్గం ఏర్పాటయినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఇక్కడ సత్తా చాటుతోంది. 2009లో టీడీపీ తరపున పోటీ చేసిన చందన రమేశ్ బీసీ కార్డు ప్రయోగించి విజయం సాధించారు. 2014లో చివరి నిమిషంలో ట