Home » Gossip Garage
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినా..మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్త వచ్చినా క్విక్ రియాక్షన్ ఇస్తోంది తెలంగాణ మహిళా కమిషన్. మహిళల సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ వస్తోంది.
రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు
ఓవరాల్ ఎపిసోడ్ను చూసిన వారంతా ఈ పొలిటికల్ బిజినెస్మెన్ రాజకీయాలను బాగా ఒంట పట్టించుకున్నారని చర్చించుకుంటున్నారట.
ఎవరెవరికి నోటీసులు రాబోతున్నాయి.? ఒకవేళ కమిషన్ పిలిస్తే కేసీఆర్, హరీశ్ రావు విచారణకు వెళ్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
అంతేకాదు వైసీపీని దెబ్బ తీయాలంటే అక్కడ పవన్ దూకుడు అవసరమని చంద్రబాబు భావిస్తున్నారట.
మూడో విడత నామినేటెడ్ పోస్టుల జాబితాపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
చిరంజీవి కాషాయం కండువా కప్పుకుని ఆ పార్టీకి ఫుల్ టైమ్ పనిచేస్తారా లేక..రాజ్యసభకు నామినేట్ అయి కేవలం బీజేపీ సపోర్టర్గానే ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.
అసలు కేతిరెడ్డి మనసులో ఏముంది? ఆయన ఎందుకు నియోజకవరంగంలో యాక్టీవ్ కావడం లేదన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. వాస్తవంగా ధర్మవరంలో చాలా సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడాల్సిన అంశాలను బహిరంగ సభల్లో ప్రస్తావించి..పార్టీ కంటే తానే సుప్రీం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధి హామీ కూలీల్లో సగం మందిని తప్పిస్తే వారిలో వ్యతిరేకత వస్తుందని, దాని ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందని రేవంత్ సర్కార్ భావిస్తోందట.