Home » Gossip Garage
ఈ పరిస్థితే కొనసాగితే కొత్తగా ఎవరూ పార్టీలోకి వచ్చే అవకాశం ఉండదని.. అత్తెసరు మెజార్టీతో ప్రభుత్వాన్ని నడపడం కూడా కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాజకీయ ప్రత్యర్థులకు మింగుడు పడని విధంగా కూటమి పావులు కదుపుతుండటం... పవన్, లోకేశ్ మధ్య అనుబంధం ఆసక్తికరంగా సాగుతుండటమే రాష్ట్రంలో హాట్టాపిక్గా మారింది.
తన మద్దతుతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయించగలుగుతున్న ప్రొఫెసర్ కోదండరాం... ప్రభుత్వంలో భాగం కాలేకపోతున్నారంటున్నారు.
తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన కళా... ఉత్తరాంధ్రలో సీనియర్ నేతల్లో ఒకరు. ఆయన సమకాలీకుల్లో దాదాపు అందరికీ ప్రాతినిధ్యం దక్కింది.
ఇక ఎన్నికల్లో ఆమె ఫొటో కూడా వేసేందుకు బీఆర్ఎస్ క్యాడర్ సాహసించకపోవడంతో ఇందూరులో కవిత పట్టుకోల్పోయినట్లేనా? అన్న చర్చ మొదలైంది.
గతంలో మైనార్టీ వ్యవహారాల మంత్రి ఫరూక్తో భేటీ అయిన జకియా ఖానం అప్పట్లోనే టీడీపీలో చేరతారని ప్రచారానికి బీజం వేశారు. ఇప్పుడు లోకేశ్ను కలవడంతో ఆమె టీడీపీలో చేరడం దాదాపు ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.
పార్టీలో చేరాలనుకుంటున్న ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ఈ వ్యాఖ్యలతో వెనుకడుగు వేస్తారేమోననే టాక్ కాంగ్రెస్లో నడుస్తోందట. ఏదేమైనా ఈ వ్యవహారానికి ఎలా ముగింపు పడుతుందో చూడాలి.
వైసీపీ నేతలు చేరే విషయంలో కూటమిలోని మూడు పార్టీలు ఒకే మాటపై ఉండాలని ఇటీవల నిర్ణయించడంతో వైసీపీ మాజీ నేతల చేరికపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే 8 నెలల సమయం ముగిసిందని.. ఇంకా ఆలస్యం చేయడం వల్ల పార్టీకి నష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పదవుల భర్తీకి పేర్ల పరిశీలనతోనే పార్టీ కాలక్షేపం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
సీఎం హోదాలో జగన్ ఏపీని పాలించగా, మంత్రిగా, రాయలసీమ ప్రాంతానికి చెందిన కీలకనేతగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... ఆ ప్రాంతంలోని నాలుగు ఉమ్మడి జిల్లాలను తన గుప్పెట్లో పెట్టుకున్నారనే విమర్శలు ఉన్నాయి.