Home » Gossip Garage
అసెంబ్లీ ఎన్నికల పరాజయం నుంచి తేరుకోవాలంటే విశాఖలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని పావులు కదుపుతున్న వైసీపీ... అన్నిరకాల లెక్కలు తీసివేతలు... వడబోతలు అనంతరం బొత్స అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
సీఎం వ్యాఖ్యల వెనుక ఇంత స్టోరీ ఉందని తెలియక.. ఎవరికి తోచింది వారు చర్చించుకుంటున్నారు. అటు సీఎం రేవంత్, ఇటు మంత్రి సీతక్క కామెంట్లను బేస్ చేసుకుని బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తుండటంతో.. అసలు విషయమేంటో హస్తం పార్టీ నేతలు ఆఫ్ ద రికార్డులో చెబుత�
ఒకప్పుడు ఒంగోలులో ఎదురే లేదన్నట్లు హవా నడిపిన బాలినేనిని సవాల్ చేస్తూ పోస్టర్లు వేస్తుండటం రాజకీయంగా ఆసక్తిరేపుతోంది. గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాల పంపిణీతోపాటు ల్యాండ్, శాండ్ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విచారణ జరిపిస్తోంది ప్రభుత్వం.
ఆ సమావేశానికి మాజీ మంత్రి హరీశ్రావును చీఫ్ గెస్ట్గా ఆహ్వానించినట్లు చెబుతున్నారు. హరీశ్రావు కూడా జగిత్యాల వస్తానని చెప్పగా, సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేశారట సంజయ్.
వైసీపీ ప్రభుత్వంలో తమ పార్టీ కార్యకర్తలను వేధించిన పోలీసులు, రెవెన్యూ అధికారులతోపాటు అప్పటి అధికార పార్టీ నేతల పేర్లను రెడ్బుక్లో రాస్తున్నానని.. వారిని గుర్తించుకుని తాము అధికారంలోకి రాగేనే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరికల�
ఎమ్మెల్యేగా గెలిచి 8 నెలలు అయినా... ఇంతవరకు కార్యాలయాల్లోకి అడుగుపెట్టలేదట సదరు ఎమ్మెల్యేలు..
జగన్ ప్రతిపక్షంలోకి వచ్చాక మరింత డోసు పెంచి విరుచుకుపడుతుంటమే రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. పదునైన మాటలు.. ఘాటైన ట్వీట్లతో షర్మిల యుద్ధం కొనసాగించడంతో ఆమె టార్గెట్ ఏంటి? అన్న చర్చకు కారణమవుతోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంలో అధికారికంగా అమెరికా పర్యటనకు వెళ్లేందుకు చాలా మంది లాబీయింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. సీఎం ఇలా విదేశాలకు వెళ్లినప్పుడు ప్రొటోకాల్ ప్రకారం ఎంత మంది, ఏయే స్థాయిలో ఉన్న వారు వెళ్లవచ్చన్న వివరాలు ఆరా తీస్�
అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ నుంచి ఒక్కొక్కరు జారిపోతున్న ఈ సమయంలో వైసీపీ తన ఎమ్మెల్సీ సీటును నిలబెట్టుకోగలదా? తిరుగులేని ఆధిక్యం ప్రదర్శిస్తున్న ప్రభుత్వం విశాఖలో విజయంతో తన జైత్రయాత్ర కొనసాగిస్తుందా?
స్మార్ట్ మీటర్లు పెడితే ప్రతి నెల రైతులు ఎంత విద్యుత్తు వినియోగించుకున్నారో లెక్కలు తీస్తారు. ఆ తరువాత మెల్లమెల్లగా విద్యుత్ బిల్లులు వసూలు చేసే ప్రమాదం పొంచి ఉందన్న చర్చ జరుగుతోంది.