Home » Gossip Garage
కుప్పం గడ్డపై ప్రకటించిన వైనాట్ 175 స్టేట్మెంట్ వైసీపీకి పూర్తిగా నష్టం చేయగా, ఇప్పుడు కుప్పంలోనూ ఆ పార్టీ దుకాణం బంద్ అయ్యే పరిస్థితి నెలకొనడమే పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అవుతోంది.
మంత్రివర్గ విస్తరణలో నాలుగు ఖాళీలను భర్తీ చేసి, రెండింటిని పెండింగ్ పెట్టడం వెనుక ఆపరేషన్ ఆకర్ష్ 2.O కారణమనే టాక్ వినిపిస్తోంది.
డీసీసీబీ డైరెక్టర్గా రాజకీయాల్లోకి వచ్చిన బొత్స... అంచెలంచెలుగా ఎదిగారు. ఒకానొక సమయంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారు.
ప్రస్తుతం బీఆర్ఎస్కు 28 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వీరిలో 16 మందిని ఎలాగైనా లాగేసి విలీనం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.
నాదెండ్ల హెచ్చరికలతో ఇప్పటికే కేసుల భయంతో అజ్ఞాతం గడుపుతున్న వైసీపీ నేతలు... ఇప్పుడు తాజా హెచ్చరికలతో మరింత టెన్షన్ పడుతున్నారు.
ఇంద్ర సినిమా రీరిలీజ్ అంశాన్ని తెలుసుకున్న చిరంజీవి.. చిన్న చిత్రాల కోసం పెద్ద మనసు చేసుకున్నారని అంటున్నారు.
తెలంగాణ బ్రాండ్ను చెడగొడుతున్నారని... కొన్ని కంపెనీలు రాష్ట్రం విడిచి వెళ్లిపోవడాన్ని ఉదహరిస్తూ కలకలం రేపుతోంది విపక్షం.
దాదాపు నెల రోజులుగా ప్రతి సీను క్లైమాక్స్లా రక్తి కట్టించిన ఎమ్మెల్సీ ఎన్నిక ఎపిసోడ్.... ప్రశాంతంగా ముగినట్లైంది.
ఇదిలాఉంటే ఉరుము ఉరిమి మంగళం మీద పడిన చందంగా సెంట్రల్ జీఎస్టీ అధికారులు... రాష్ట్ర ప్రభుత్వం వెంట పడుతున్నారు. ఎగవేసిన 1400 కోట్ల రూపాయల్లో సగం కేంద్రానికి వస్తుందనే ఆలోచనతో ఎగవేతదారుల పేర్లు చెప్పాలని సెంట్రల్ జీఎస్టీ అధికారులు కోరుతున్న�
ఇలా ల్యాండ్ స్కాంలో జోగి కుమారుడు అరెస్టు అయితే.... ఆయనపైనా అరెస్టు కత్తి వేలాడుతోందనే టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగిపై ఇప్పటికే కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా సీఐడీ జోగికి నోటీసులు జారీ చేసింది.