Home » gottipati ravi kumar
AP Govt Electricity : ఏపీ ప్రజలకు విద్యుత్ శాఖ అధికారులు గుడ్న్యూస్ చెప్పారు. నవంబర్ నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ నెల వరకు ..
ప్రొవిజనల్ కలెక్షన్ పేరిట 2023-24లో యూనిట్ 40 పైసల ధరను జగన్ ప్రభుత్వం ఫిక్స్ చేసిందని చెప్పారు. దీనిని 13 పైసలకు కూటమి ప్రభుత్వం తగ్గించిందని తెలిపారు.
స్మార్ట్ మీటర్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులతో చెప్పారు.
జగన్ చేసిన పాపాలే ప్రజలకు శాపాలుగా మారాయని చెప్పారు.
మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం మా ప్రభుత్వ విధానం కాదని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు.
మొత్తానికి నిన్నటి వరకు నువ్వానేనా అన్నట్లు తలపడిన ఇద్దరు నేతలు... మళ్లీ ఒకే పార్టీ వైపు చూడటమే ఆసక్తికరంగా మారింది. మరి ఈ ఇద్దరిలో ఎవరికి గ్రీన్సిగ్నల్ వస్తుందనేదే సస్పెన్స్గా మారింది.
ఏపీలో మరోసారి ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేచింది. టీడీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోపు పార్టీ మార్చాలని అధికార పార్టీ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం మంత్రులను రంగంలోకి దించింది. ఈ మేరకు కొడాలి నాని, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, బాలి�