Home » Government employees
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న కొందరు ఉద్యోగులు..
ఉద్యోగుల డీఏ 3.64 శాతం పెంచుతూ జీవో విడుదల చేసింది.
ఉద్యోగులకు సంబంధించిన 40కి పైగా సమస్యలను పరిష్కరించేందుకు సర్కారు సానుకూలంగా ఉంది.
ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ..
అటెండర్ నుంచి పెద్ద అధికారి వరకు ఎవరూ బదిలీలు కోసం డబ్బులు ఇవ్వద్దు, తీసుకోవద్దని..
EPFO GIS : సెప్టెంబర్ 2013 కన్నా ముందుగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు మాత్రం ఎప్పటిలానే పాత నిబంధనలే వర్తించనున్నాయి. ఈ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అమౌంట్ డిడక్షన్ కానుంది.
Dearness Allowance Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపుకబురు అందించింది. డియర్నెస్ అలవెన్స్ 4 శాతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 50 శాతానికి చేరుకుంది.
జులై నెల ఆఖరుకు ఈ కమిటీని ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రిటైర్డ్ ఐఏఎస్ నేతృథ్వంలో ఈ కమిటీ ఉండనుంది. ఐదేళ్లకు ఒకసారి ఉద్యోగులకు పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి దానికనుగుణంగా జీతభత్యాల పెంపు జరగాల్సివుంటుం�
ఎలక్షన్ డ్యూటీకి వెళ్లటం ఇష్టంలేదు. మరి ఆ డ్యూటీని ఎలా ఎగ్గొట్టాలి? దాని కోసం ఓ మహత్తరమైన ప్లాన్ వేశారు ఏడుగురు ప్రభుత్వ ఉద్యోగులు. ఏకంగా ఎన్నికల్లో అభ్యర్ధులుగా నిలబడితే ఎలక్షన్ డ్యూటికి వెళ్లనక్కర్లేదు కదా.. అని ఏకంగా ఎన్నికల్లో పోటీకి ని
షెడ్యూల్ ఏరియాలో పని చేసే ఉద్యోగులకు స్పెషల్ కాంపన్సెటరీ అలవెన్స్ 30శాతం పెంచింది. దివ్యాంగ ఉద్యోగులకు ఇచ్చే కన్వీయన్స్ అలవెన్స్ రూ. 2000 నుంచి రూ. 3000 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.