-
Home » Government Hospital
Government Hospital
Nagarjunasagar: ప్రభుత్వాస్పత్రిలో దారుణం.. ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత
ఒక ఇంజక్షన్ బదులు మరో ఇంజక్షన్ ఇచ్చారని డాక్టర్లతో చిన్నారుల తల్లిదండ్రులు వాగ్వివాదానికి దిగారు.
హిందూపురం దశ తిరగబోతోంది.. ఏమేం కంపెనీలు వస్తున్నాయో చెప్పిన బాలయ్య
హిందూపురం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కొత్త కొత్త పరిశ్రమలు తీసుకొస్తానని అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఐఏఎస్ అధికారి భార్య డెలివరీ
గతంలోనూ పలువురు ఐఏఎస్ అధికారులు ఇలాగే చేసి ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచారు.
Nanded hospital : నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో 35కు పెరిగిన మృతుల సంఖ్య
మహారాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాల సంఖ్య 35కు పెరిగింది. నాందేడ్లోని డాక్టర్ శంకర్రావ్ చవాన్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో మరణించిన వారి సంఖ్య 24 నుంచి మంగళవారం నాటికి 35కి పెరిగింది....
Maharashtra : ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 12 మంది నవజాత శిశువులతో సహా 24 మంది మృతి
ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత వల్ల 24 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయిన దారుణ ఉదంతం మహారాష్ట్రలో తాజాగా జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం 24 గంటల్లో 12 మంది నవజాత శిశువులు సహా....
Govt hospital : చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో అమానుష ఘటన.. బాత్ రూమ్ లో ప్రసవించి బిడ్డను అక్కడే వదిలేసి వెళ్లిన మహిళ
బాత్ రూమ్ శుభ్రం చేయడానికి వెళ్లిన ఆయా బకెట్ల పక్కన పసిబిడ్డను గమనించారు. పసిబిడ్డ ఏడ్వడంతో ఆయా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
Government Hospital: ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 18 మంది మృతి
మృతుల్లో 12 మంది వయసు 50 ఏళ్లపైనే ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విచారణకు కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారని వివరించారు.
Nellore government hospital : నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 8 మంది రోగుల మృతి?
ల్లూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో 8మంది రోగులు మరణించిన ఘటన సంచలనం రేపింది. ప్రభుత్వ ఆసుపత్రిలోని మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వార్డులో చేరిన 8 మంది రోగులు ఆక్సిజన్ లేక పోవడం వల్లే మరణించారని మృతుల బంధువులు ఆరోపించ�
Babies Manipulated : ఒకరి శిశువు మరొకరికి.. మంచిర్యాల ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం
మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంతో గందరగోళం చెలరేగింది. ఆస్పత్రి సిబ్బంది అత్యుత్సాహం వల్ల ఒకే రోజు పుట్టిన ఇద్దరు శిశువులు తారుమారు అయ్యారు. దీంతో బాలింతల కుటుంబ సభ్యులు ఆస్పత్రి తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.
Collector Wife Delivery In Govt Hospital: ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం .. ఆపరేషన్ చేసి డెలివరీ చేసిన వైద్యులు
భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భార్య, ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ త్రిపాఠి సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియాఆస్ప్రతిలో మగ బిడ్డను జన్మనిచ్చారు.