Home » Government Hospital
మహారాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాల సంఖ్య 35కు పెరిగింది. నాందేడ్లోని డాక్టర్ శంకర్రావ్ చవాన్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో మరణించిన వారి సంఖ్య 24 నుంచి మంగళవారం నాటికి 35కి పెరిగింది....
ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత వల్ల 24 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయిన దారుణ ఉదంతం మహారాష్ట్రలో తాజాగా జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం 24 గంటల్లో 12 మంది నవజాత శిశువులు సహా....
బాత్ రూమ్ శుభ్రం చేయడానికి వెళ్లిన ఆయా బకెట్ల పక్కన పసిబిడ్డను గమనించారు. పసిబిడ్డ ఏడ్వడంతో ఆయా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
మృతుల్లో 12 మంది వయసు 50 ఏళ్లపైనే ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విచారణకు కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారని వివరించారు.
ల్లూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో 8మంది రోగులు మరణించిన ఘటన సంచలనం రేపింది. ప్రభుత్వ ఆసుపత్రిలోని మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వార్డులో చేరిన 8 మంది రోగులు ఆక్సిజన్ లేక పోవడం వల్లే మరణించారని మృతుల బంధువులు ఆరోపించ�
మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంతో గందరగోళం చెలరేగింది. ఆస్పత్రి సిబ్బంది అత్యుత్సాహం వల్ల ఒకే రోజు పుట్టిన ఇద్దరు శిశువులు తారుమారు అయ్యారు. దీంతో బాలింతల కుటుంబ సభ్యులు ఆస్పత్రి తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.
భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భార్య, ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ త్రిపాఠి సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియాఆస్ప్రతిలో మగ బిడ్డను జన్మనిచ్చారు.
కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులు ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. రోగులకు పెట్టాల్సిన ఉచిత భోజనం సరఫరా నిలిచిపోయింది. రోగులకు భోజనం అందటంలేదు. దీంతో రోగులు వారి సహాయకులు బయటనుంచే భోజనాలు తెప్పించుకుని తినాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన ఒక వైద్యుడు అమానుషంగా ప్రవర్తించాడు. బాలుడితో కాళ్లు పట్టించుకున్నాడు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో అధికారులు స్పందించి అతడికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిలో చేసిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిలయ్యాయి. ఈ నెల 25న 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయగా.. నలుగురికి ఫెయిలయ్యాయి. ఆపరేషన్ చేసిన రెండు రోజుల తర్వ�