-
Home » Government Hospital
Government Hospital
అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. భవనం పైపెచ్చులూడి పడటంతో.. వీడియో వైరల్..
August 7, 2026 / 12:56 PM ISTGovernment Hospital Celling Collapses : రాజస్థాన్ రాష్ట్రం చురు జిల్లా సుజన్గఢ్లోని ఫతేపురియా మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళకు తృటిలో ప్రమాదం తప్పింది.
Nagarjunasagar: ప్రభుత్వాస్పత్రిలో దారుణం.. ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత
November 15, 2025 / 11:07 AM ISTఒక ఇంజక్షన్ బదులు మరో ఇంజక్షన్ ఇచ్చారని డాక్టర్లతో చిన్నారుల తల్లిదండ్రులు వాగ్వివాదానికి దిగారు.
హిందూపురం దశ తిరగబోతోంది.. ఏమేం కంపెనీలు వస్తున్నాయో చెప్పిన బాలయ్య
October 11, 2025 / 07:55 PM ISTహిందూపురం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కొత్త కొత్త పరిశ్రమలు తీసుకొస్తానని అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఐఏఎస్ అధికారి భార్య డెలివరీ
August 15, 2025 / 01:09 PM ISTగతంలోనూ పలువురు ఐఏఎస్ అధికారులు ఇలాగే చేసి ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచారు.
Nanded hospital : నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో 35కు పెరిగిన మృతుల సంఖ్య
October 4, 2023 / 06:25 AM ISTమహారాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాల సంఖ్య 35కు పెరిగింది. నాందేడ్లోని డాక్టర్ శంకర్రావ్ చవాన్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో మరణించిన వారి సంఖ్య 24 నుంచి మంగళవారం నాటికి 35కి పెరిగింది....
Maharashtra : ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 12 మంది నవజాత శిశువులతో సహా 24 మంది మృతి
October 3, 2023 / 05:37 AM ISTప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత వల్ల 24 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయిన దారుణ ఉదంతం మహారాష్ట్రలో తాజాగా జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం 24 గంటల్లో 12 మంది…
Govt hospital : చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో అమానుష ఘటన.. బాత్ రూమ్ లో ప్రసవించి బిడ్డను అక్కడే వదిలేసి వెళ్లిన మహిళ
August 16, 2023 / 01:14 PM ISTబాత్ రూమ్ శుభ్రం చేయడానికి వెళ్లిన ఆయా బకెట్ల పక్కన పసిబిడ్డను గమనించారు. పసిబిడ్డ ఏడ్వడంతో ఆయా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
Government Hospital: ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 18 మంది మృతి
August 13, 2023 / 07:46 PM ISTమృతుల్లో 12 మంది వయసు 50 ఏళ్లపైనే ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విచారణకు కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారని వివరించారు.
Nellore government hospital : నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 8 మంది రోగుల మృతి?
July 23, 2023 / 07:29 AM ISTల్లూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో 8మంది రోగులు మరణించిన ఘటన సంచలనం రేపింది. ప్రభుత్వ ఆసుపత్రిలోని మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వార్డులో చేరిన 8 మంది రోగులు ఆక్సిజన్…
Babies Manipulated : ఒకరి శిశువు మరొకరికి.. మంచిర్యాల ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం
December 28, 2022 / 07:05 PM ISTమంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంతో గందరగోళం చెలరేగింది. ఆస్పత్రి సిబ్బంది అత్యుత్సాహం వల్ల ఒకే రోజు పుట్టిన ఇద్దరు శిశువులు తారుమారు అయ్యారు. దీంతో బాలింతల కుటుంబ సభ్యులు ఆస్పత్రి తీరును నిరసిస్తూ…