Home » Government Hospital
woman : నిజామాబాద్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి లో ఆదివారం అర్థరాత్రి మార్చురీ వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. రక్తపు మడుగులో మృతి చెందిన మహిళను నగరంలోని పాముల బస్తీకి చెందిన బుడగ జంగం మహిళ…. నూనె శైలజ గా గుర్తించారు. శైలజ ఆదివార�
Hospital staff negligency, woman died in bhadrachalam bus stand : ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మహిళ మృతి చెందిన ఘటన భద్రాది కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. కొత్తగూడెంకు చెందిన సమ్మయ్య బార్య రమ(60) కు అనారోగ్యంగా ఉండటంతో శనివారం మధ్యాహ్నం 3 గంటలసమయంలో ఆమెను తీస
minister All anani visit mysterious illness Victims : ఏలూరులో అంతుపట్టని వ్యాధితో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన వారిని మంత్రి ఆళ్లనాని పరామర్శించారు. అనంతరం తాజా పరిస్థితిపై అధికారులతో మంత్రి సమీక్షించారు. ఆస్పత్రిలో చేరిన వారికి అందుతున్న చికిత్స, కోలుకుంటున్న విధానం అడిగి
కరోనా చికిత్సలో అత్యవసర పరిస్ధితుల్లో వినియోగించే రెమెడిసివర్ ఇంజెక్షన్లను రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. సీఎం కేసీఆర్ చొరవతో పెద్దమొత్తంలో ఇంజెక్షన్లను అందించిన హెటిరో డ్రగ్స్ సంస్థ, అవసరమైతే మరో 50 వేల ఇంజె�
కరోనా పేషెంట్లకు సేవేచేసేవారు ధరించే పీపీఈ కిట్లు ధరించి ఆస్పత్రిలోని కరోనా వార్డులో ఒక మహిళ హల్ చల్ చేసింది. పీపీఈ కిట్ ముసుగులో ఆమె ఎవరన్నది గుర్తు పట్టటానికి కొ్న్నాళ్లు పట్టింది. కరోనా పేరు చెపితేనే జనాలు హడలిపోయి…అయిన వాళ్ళను కూడా ద�
కర్నూలు జిల్లా వెలుగోడు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. నాలుగు రోజులుగా ఆస్పత్రి గేటు మందు పడి ఉన్న ఓ వ్యక్తి వైద్యులు పట్టించుకోకపోవడంతో మృతి చెందారు. నాలుగు రోజులుగా స్పృహ లేకుండా పడి ఉన్నా వైద్యులు పట్టించుకోకపోవడంతో నడిరోడ్డుపై�
అనంతపురం జిల్లా వెలుగోడు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి అయింది. ధర్మవరానికి కేతిరెడ్డి కాలనీకి చెందిన ఓ వ్యక్తి కరోనాతో బాధపడుతూ తెల్లవారుజామున 3 గంటలకు అనంతపురం ఆస్పత్రికి వెళ్లాడు. ఊపి
జనగామ ప్రభుత్వాస్పత్రిలో కరోనా కలకలం రేపుతోంది. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి ఆస్పత్రి నుంచి పరార్ అయ్యారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి గవర్నమెంట్ హాస్పిటల్ లో డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ అనే డాక్టర్ ఓ నర్స్ పై అత్యాచారానికి యత్నించాడు. నైట్ డ్యూటీలో ఉన్న నర్స్ పై అత్యాచారానికి యత్నించాడు. దీంతో నర్స్ వారి బంధువులకు చెప్పగా వారు హాస్పిటల్ కు వచ్చి డా�
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు తల తెగిన ఘటనలో సంచలన నిజాలు వెలుగుచేశాయి. బాధితురాలి పరిస్థితిని చూడకుండానే వైద్యులు ఆమెకు సర్జరీ చేశారు.