Home » Government Hospital
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళా సిబ్బంది బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కరోనా మహమ్మారి ప్రభావం పతాక స్థాయిలో ఉన్నప్పుడు ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క సామాన్య ప్రజలు పడిన అవస్థలను దగ్గరగా చూసిన టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్సింగ్ బెడ్ల కొరత తీర్చేందుకు ముందుకొచ్చారు.
Black fungus : తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పరిగిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తండ్రికి బ్లాక్ ఫంగస్ సోకిందని తెలిసిన ఓ కొడుకు తండ్రిని ఆసుపత్రిలోనే వదిలేసిన ఘటన జరిగింది. కరోనా నుంచి కోలుకున్న తండ్రి బ్లాక్ ఫంగస్ సోకిందని తెలిసి కొడుకు తండ్రిని ప
కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఐదో వార్డులో ఒకే బెడ్ పై ముగ్గురు కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు.
కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రిలో విషాదం నెలకొంది. ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక లోపం తలెత్తడంతో.. ఆక్సిజన్ అందక ఇద్దరు మృతి చెందారు.
కరోనా కుటుంబాల్లో కల్లోలం సృష్టిస్తుంటే...మరోవైపు ఆసుపత్రులు నిలువు దోపిడీ చేస్తున్నాయి. వైద్య సిబ్బంది మానవత్వం మరిచి డబ్బులపైనే మక్కువ ఎక్కువ చూపుతున్నారు.
రోగులకు ఎక్కించాల్సిన సెలైన్ ను కారు తుడిచేందుకు వాడటం కలకలం రేపింది. అక్కడే ఉన్న ఉద్యోగులు ఆ దృశ్యాలను చిత్రీకరించగా ఆ వీడియో వైరల్ గా మారింది.
కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. డ్యూటీ టైమ్కు డాక్టర్లు రాకపోవడంతో.. సిబ్బందే ఓ మహిళకు డెలివరీ చేశారు. అయితే సిబ్బంది వచ్చీరాని వైద్యం చేయడంతో.. శిశువు మృతి చెందింది.
pregnant died in Government Hospital : మెదక్ జిల్లా నర్సాపూర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యులు అందుబాటులో లేక ఓ నిండు గర్భిణి మృతి చెందింది. తిమ్మాపూర్కు చెందిన మహిళ డెలివరీ కోసం నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో డ్యూటీ డాక్టర్ �
Vaman Rao Murder : న్యాయవాదులు గట్టు వామన్రావు, నాగమణి దంపతుల హత్య రాజకీయ దుమారం రాజేసింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద దుండగులు పట్టపగలే వామన్రావు దంపతులను దారుణంగా హత్య చేశారు. రాజకీయ నాయకులు, పోలీసులకు వ్యతిరేకంగా అనేక కేసుల్లో