Home » Government School
ప్రభుత్వ పాఠశాల పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు అక్కడికక్కడే మరణించగా.. ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
School Principal Molestation : గత ఆరేళ్లుగా ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తెలిసి అంతా షాక్ కి గురయ్యారు. ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.
Two Teachers Detained For Molestation : ఈ తరహా దారుణాలు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తమ పిల్లల భద్రత విషయం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల కేవలం ఒక్క విద్యార్థి కోసమే నడుస్తోంది. అది కూడా ఒక్క రోజు బంద్ కాకుండా నడుస్తోంది. ఓ ఉపాధ్యాయుడు ప్రతి రోజు 12 కిలో మీటర్ల దూరం నుంచి వచ్చి విద్యార్థికి చదువు చెబుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో మంజునాథ్ (43) టీచర్గా పని చేస్తున్నాడు. అయితే, అతడు ఆ స్కూల్లో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని విద్యార్థినులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లు ఈ అంశంపై పోలీసులకు, విద్యాశాఖ అధికారులకు
ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులకు విమానంలో ప్రయాణించే భారీ ఆఫర్ ఇచ్చారు. చదువులో మెరిట్ సాధిస్తే దేశంలో కోరుకున్న చోటుకు విమానంలో పంపిస్తానని ప్రోత్సహించారు. ప్రిన్సిపాల్ మాటలను స్ఫూర్తిగా తీసుకుని నలుగురు విద్యార్థులు మెరి�
దేశవ్యాప్తంగా ఆగస్టు15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. కులమతాలకు అతీతంగా ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వ స్కూళ్లలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. అయితే ఒక ప్రభుత్వ ప్రధానోపాధ్యాయురాలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది.
కాయాకష్టం చేసి డబ్బు సరిపోకపోయినా అప్పులు చేసి ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తుంటే, ఐఏఎస్ అధికారి ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. ఆర్థిక స్థోమత మెరుగ్గా ఉన్న అందరిలాగా కార్పొరేట్ స్కూల్స్ లో పిల్లలను చదవించకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివించేందుక�
కాంచీపురం జిల్లాలోని అలపాక్కమ్ ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థిని టాయిలెట్ ను కడుగుతుండగా గుర్తుతెలియని వ్యక్తి వీడియో తీశాడు.
ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఒకే రోజు స్కూళ్లలో 17 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.15 మంది ఉపాధ్యాయులతో పాటు ఇద్దరు సిబ్బందికి కోవిడ్ సోకింది..