Governor

    మహారాష్ట్ర గవర్నర్ కు అవమానం..విమానంలో వెళ్లేందుకు అనుమతివ్వని ప్రభుత్వం

    February 11, 2021 / 04:48 PM IST

    Maharashtra మ‌హారాష్ట్రలో గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కొశ్యారీ, సీఎం ఉద్ధ‌వ్ థాక్రే మ‌ధ్య ఘ‌ర్ష‌ణ ముదురుతోంది. రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ అయినా కూడా కోషియారీకి ప్ర‌భుత్వ విమానంలో వెళ్లే అనుమ‌తి ఇవ్వ‌లేదు అక్క‌డి ప్ర‌భుత్వం. దీంతో రెండు గంటలపాటు ఎయిర్ పోర్ట�

    గవర్నర్‌తో నిమ్మగడ్డ సమావేశం.. ఏం చర్చించబోతున్నారు?

    February 8, 2021 / 03:04 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ(08 ఫిబ్రవరి 2021) సాయంత్రం 5 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలువబోతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారం, తనపై ప్రివిలేజెస్ కమిటీ సీరియస్ కావడం వంటి విషయా

    పవార్ ఫైర్ : కంగనా రనౌత్ ని కలుస్తారు..రైతులని కలవరా?

    January 25, 2021 / 06:52 PM IST

    Sharad Pawar కేంద్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. నూతన వ్యవసాయ చట్టాలకు వ‌్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా సోమవారం(జనవరి-25,2021)ముంబై ఆజాద్ మైదానంలో నిర్వహించిన సభలో పాల్లొన్న శరద్ �

    వ్యాక్సిన్ వద్దన్నారా..అయితే మళ్లీ వేయరు

    January 21, 2021 / 08:38 AM IST

    corona vaccination process : కరోనా మహమ్మారిని అడ్డుకట్ట వేసేందుకు భారతదేశం తీసుకొచ్చిన వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొనసాగుతోంది. కానీ..నిర్దేశించిన లక్ష్యాన్ని మాత్రం చేరుకోవడం లేదు. దీనికి కారణం..కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి కొంతమంది నిరాకరించడమే. దీంతో త�

    గుడిలోకి నో ఎంట్రీ… ఒడిషా గవర్నర్ కు చేదు అనుభవం

    January 4, 2021 / 03:10 PM IST

    No Covid report, Odisha governor turns back from Jagannath Temple ఒడిశా గవర్నర్​ గణేశీ లాల్​కు పూరీ జగన్నాథుని సన్నిధిలో అనూహ్య అనుభవం ఎదురైంది. ఆదివారం పూరీ జగన్నాథుడిని దర్శించుకునేందుకు వచ్చిన ఒడిశా గవర్నర్ గణేశీ లాల్​.. కరోనా నెగటివ్​ రిపోర్టు సమర్పించని కారణంగా గుడి లోపలకు వ

    బెంగాల్ గవర్నర్ ని తొలగించండి…రాష్ట్రపతికి టీఎంసీ ఎంపీల విజ్ణప్తి

    December 30, 2020 / 04:16 PM IST

    west bengal governor:వెస్ట్ బెంగాల్ గవర్నర్ జగదీప్‌ ధన్ కర్‌..రాజ్యాంగ పరిరక్షణలో గవర్నర్‌ వైఫల్యం చెందారని, తక్షణమే ఆయనను పదవి నుంచి తొలగించాలంటూ ఐదుగరు తృణమూల్‌ కాంగ్రెస్‌(TMC) పార్టీ ఎంపీలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తా�

    జానారెడ్డికి గవర్నర్ పదవి..?

    December 13, 2020 / 08:33 AM IST

    Jana Reddy Governor Post : గవర్నర్ పదవి.. ఎంతోమంది తెలంగాణ నేతలను ఊరించిన పోస్ట్ ఇది. తాజాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. ఇంతకీ గవర్నర్‌ గిరీ ఆఫర్‌ ఎవరికి వచ్చింది. ఈ చర్చ ఎందుకు జరుగుతుంది. దుబ్బాక ఉప ఎన్నికలో అనూహ్య విజయ�

    మాజీ గవర్నర్ మృదుల సిన్హా కన్నుమూత, ప్రధాని సంతాపం

    November 19, 2020 / 01:52 AM IST

    Mridula Sinha passes away : మాజీ గవర్నర్ మృదుల సిన్హా (77) కన్నుమూశారు. తన 78వ పుట్టిన రోజుకు 10 రోజుల ముందు 2020, నవంబర్ 18వ తేదీ బుధవారం ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పలువురు బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

    తెలంగాణ కేబినెట్ సమావేశం, సన్నాల బోనస్ చెల్లింపుకు అడ్డంకులు

    November 14, 2020 / 06:33 AM IST

    telangana cabinet meeting : కేంద్ర ప్రభుత్వ నిబంధనలు…. సన్నాల బోనస్‌ చెల్లింపుకు అడ్డంకిగా మారాయి. కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్‌ చేసుకున్న ఎంవోయూ… బోనస్‌ ఇవ్వడానికి అడ్డుగా మారినట్టు కేబినెట్‌ అభిప్రాయపడింది. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన మం�

    RBI గవర్నర్ కి కరోనా

    October 25, 2020 / 08:45 PM IST

    RBI Governor tests positive for COVID-19 రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)గవర్నర్ శక్తికాంతదాస్ కి కరోనా వైరస్ సోకింది. శక్తికాంత్ దాస్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ తనలో రోగ లక్ష�

10TV Telugu News