Home » Governor
గచ్చిబౌలీలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను, తమిళనాడు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పరామర్శించారు.
గుజరాత్లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.
కర్ణాటక నూతన మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది.
సీఎస్సీ పరీక్షా ఫలితాల్లో సివిల్ పోలీస్ ఆఫీసర్ గా ఎన్నికైనా దానిపై అంతగా ఆసక్తి చూపకుండా బిఇడి పూర్తిచేసి ఇడుక్కి జిల్లాలోని వంచియాల్ ప్రభుత్వ హైస్కూల్ టీచర్ గా తన ఉద్యోగ ప్రయాణాన్ని ప్రారంభించింది.
కరోనా కష్టకాలంలో సెకండ్ వేవ్ సమయంలో కృష్ణపట్నం ఆనందయ్య మందు గురించి ఎంతగా ప్రచారం జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
రాష్ట్ర గవర్నర్ తమిళ్సై సౌందర్ రాజన్ రేపు గిరిజనులతో కలిసి కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు వేయించుకోనున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని కె.సి. తండాలో ఆమె గిరిజనుల తో కలిసి వ్యాక్సిన్ వేయించుకుంటారు.
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో మృతిచెందిన జవాను మరుప్రోలు జశ్వంత్రెడ్డి అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరుగుతున్నాయి. అంతకు ముందు జశ్వంత్రెడ్డి పార్ధివ దేహానికి హోంమంత్రి సుచరిత, పలువురు అధికారులు నివాళులు అర్పించారు. అంతకుముంద�
వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ..ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ కర్పై తీవ్ర విమర్శలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పై ఒంటి కాలిపై నిలిచే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాఠాత్తుగా సీఎం కేసీఆర్ ను కలిసేందుకు ప్రగతి భవన్ కు రావడం పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత..మొదటిసారి కాంగ్రెస్ న�
నలుగురు ఎమ్మెల్సీలను నామినేట్ చేశారు ఏపీ రాష్ట్ర గవర్నర్. ఈ మేరకు 2021, జూన్ 21వ తేదీ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. తోట త్రిమూర్తులు, మోషేన్ రాజు, అప్పిరెడ్డి, రమేశ్ లను ఎంపిక చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో వెల్లడించారు.