Governor

    ఆలయాలు తెరవాలని బీజేపీ నిరసనలు..గవర్నర్ కు ఉద్ధవ్ గట్టి కౌంటర్

    October 13, 2020 / 03:58 PM IST

    Governor vs Uddhav Thackeray Over Places Of Worship మహారాష్ట్రలో కరోనా నిబంధనల నేపథ్యంలో ఆలయాలు తెరిచేందుకు ఇంకా ఉద్దవం ప్రభుత్వం అనుమతివ్వలేదు. ఈ నేపథ్యంలో మ‌హారాష్ట్ర‌లో ఆల‌యాలు తెర‌వాలంటూ రాష్ట్రంలోని కొన్ని చోట్ల బీజేపీ నేత‌లు నిర‌స‌న‌లు చేప‌ట్టారు. సాయిబాబ ఆల‌యాన

    మమత సర్కార్ కు గవర్నర్ తీవ్ర హెచ్చరిక… ఆర్టికల్-154 పరిశీలిస్తా

    September 28, 2020 / 09:21 PM IST

    వెస్ట్ బెంగాల్ లో అధికార తృణమూల్​ కాంగ్రెస్,గవర్నర్​ జగదీప్​ ధన్​ఖర్​ మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా మమత ప్రభుత్వంపై గవర్నర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వెస్ట్ బెంగాల్ ను పోలీసు రాష్ట్రంగా మమత ప్రభుత్వం మార్చిందని గవర్నర్ విమర్శించారు.

    Rapists : అక్కడ రేప్ చేస్తే..పురుషత్వం (castrated) కట్

    September 19, 2020 / 06:54 AM IST

    #WeAreTired : ఏ దేశంలో చూసినా అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. కఠినమైన చట్టాలు తెచ్చినా కామాంధులు మారడం లేదు. నైజీరియాలోని కుదుమా రాష్ట్రం ఓ కఠినమైన నిర్ణయం తీసుకుంది. 14 ఏళ్లలోపు పిల్లలపై అత్యాచారం చేసిన కేసుల్లో దోషిగా తేలితే..వారికి పురుషత్�

    శివసేన “సోనియా సేన”గా మారిపోయింది….కంగనా తీవ్ర వ్యాఖ్యలు

    September 10, 2020 / 03:06 PM IST

    శివసేన పార్టీ, బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ మధ్య వివాదం మరింత తీవ్రమై రాజకీయ విమర్శలకు దారితీసింది. శివసేన పార్టీ అధికారం కోసం ‘సోనియా సేన’గా మారిపోయిందని కంగన విమర్శించింది. శ్రీ బాల్​ సాహెబ్​ ఠాక్రే స్థాపించిన శివసేన.. ఆయన భావజాలాన్ని పక�

    బాబుకు షాక్: రాజధాని అంశంలో కేంద్రం పాత్ర లేదు – ఏపీ హైకోర్టులో కేంద్రం కౌంటర్ అఫిడవిట్

    August 6, 2020 / 12:00 PM IST

    ఏపీ రాజధాని అంశం కేంద్రం పరిధిలోకి వస్తుందా ? రాష్ట్ర పరిధిలోకి వస్తుందా ? అనే దానిపై ఓ క్లారిటీ వచ్చేసింది. దీనిపై ఏపీ హైకోర్టులో 2020, ఆగస్టు 06వ తేదీ గురువారం కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజధాని నిర్ణయం ఎవరి ప�

    తమిళనాడు గవర్నర్ కు కరోనా పాజిటివ్

    August 2, 2020 / 06:53 PM IST

    తమిళనాడు గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌కు కరోనా వైరస్‌ సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో అయన పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. .భన్వరిలాల్‌కు కరోనా సోకిన విషయాన్ని ఆయన టెస్టులకు హాజరైన కొన్ని గంటల వ్యవధిలోనే చెన్నైలోని కావేరి హ�

    దశాబ్దాల కల నెరవేరిన వేళ….కర్నూలు న్యాయ రాజధాని

    August 1, 2020 / 05:34 PM IST

    మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్‌ ఆమోదముద్ర వేయడంపై కర్నూలు జిల్లా ప్రజలు, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయరాజధానిగా కర్నూలును ప్రకటించడంతో… జిల్లాల్లో సంబరాలు చేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పో

    ఏపీలో రాజకీయ దుమారం లేపిన 3 రాజధానుల బిల్లు

    August 1, 2020 / 04:59 PM IST

    మూడు రాజధానుల బిల్లును గవర్నర్‌ ఆమోదించడంపై ఏపీలో రాజకీయ దుమారం చెలరేగింది. గవర్నన్‌ నిర్ణయాన్ని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రజల ఆకాంక్షలను కాలరాశారని మండిపడ్డాయి. బీజేపీ మాత్రం మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగత

    న్యాయ రాజధానిగా కర్నూలు…రాయలసీమ ప్రజలు హర్షం

    July 31, 2020 / 06:16 PM IST

    రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు కానున్నాయి. పాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండనున్నాయి. అయితే కర్నూలును �

    నిమ్మగడ్డతో తగ్గాడు…. మూడు రాజధానులతో నెగ్గాడు

    July 31, 2020 / 05:09 PM IST

    ఏపీ మూడు రాజధానుల బిల్లుపై చిక్కుముడిపడింది. గవర్నర్ చేతిలోనే బిల్లు భవిష్యత్తు ఉంది. ఆయనేం చేస్తారని ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఏపీ బీజేపీ కొత్త సారధి వచ్చాడు… అమరావతిలోనే పాలనా రాజధాని ఉండాలన్నది మా విధానం అని స్టాండ్ ను క్లియర్ చేయడంతో�

10TV Telugu News