Governor

    జగన్ కోరిక నెరవేరింది

    July 31, 2020 / 04:54 PM IST

    ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల రాష్ట్రంగా అవతరించనుంది. ఇప్పటివరకు అమరావతి రాజధానిగా ఉన్న ఏపీ.. ఇకపై మూడు రాజధానుల రాష్ట్రంగా ఏర్పాటు కానుంది. పాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండనున్నాయి. రాజధాని విక�

    3 రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం

    July 31, 2020 / 04:01 PM IST

    వైసీపీ ప్రభుత్వం అనుకున్నది సాధించింది. ఏపీలో ఇకపై 3రాజధానులు ఉండనున్నాయి. 3రాజధానులకు లైన్ క్లియర్ అయింది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఆర్‌డీఏ రద్దు, వికేంద్రీకరణ-ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు, పా�

    మూడు రాజధానుల బిల్లు అమోదం వెనుక స్టోరీ ఏంటి?

    July 31, 2020 / 03:20 PM IST

    ఆంధ్రప్రదేశ్‌లో గ‌వ‌ర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వ‌ద్దకు చేరిన మూడు రాజ‌ధానుల బిల్లుపై నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వం త‌న వ‌ద్దకు పంపించిన బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాల‌న్న దానిపై గ‌వ‌ర్నర్ కేంద్రంలో పెద్దల‌తో మాట్లాడిన‌ట్�

    ఆ బ్యాగ్‌లో ఏముంది? సీబీఐ విచారణ..హాజరైన వివేకా కూతురు సునీత

    July 31, 2020 / 01:05 PM IST

    వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది సీబీఐ. వివేకా కూతురు సునీత 2020, జులై 31వ తేదీ శుక్రవారం మరోసారి సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఇప్పటికే రెండు సార్లు సునీతను విచారించిన అధికారులు.. ఆమె నుంచి కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్�

    అవసరమైతే ప్రధాని ఇంటి ముందు ధర్నా చేస్తాం: గెహ్లాట్

    July 25, 2020 / 09:15 PM IST

    రాజస్థాన్ రాజకీయాలు పూటకో మలుపు తిరుగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ బీజేపీ రాజస్థాన్ గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను సాయంత్రం 5గంటల సమయంలో కలిసి తమకు రాజ్యంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి నుంచి ప్రాణహాని ఉందని మెమొరాండంను అందించారు. బీజ�

    బిగ్ బ్రేకింగ్, ఏపీ ఎస్ఈసీగా నిమ్మగడ్డను కొనసాగించాలని ప్రభుత్వానికి గవర్నర్ ఆదేశాలు

    July 22, 2020 / 11:11 AM IST

    ఏపీ ఎస్ఈసీ(స్టేట్ ఎలక్షన్ కమిషనర్) నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ ను కొనసాగించాలని ఏపీ ప్రభుత్వాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ లేఖ �

    ఆ మూడు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపే ఛాన్స్ ?

    July 19, 2020 / 09:24 AM IST

    ఏపీలో మూడు రాజధానుల రగడ మళ్లీ మొదలైంది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును గవర్నర్‌తో ఆమోదింపజేసుకునేలా ప్రభుత్వం అడుగులు వేయగా.. దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని ప్రతిపక్షాలు పోరాటానికి దిగాయి. ఈ మేరకు గవర్నర్‌కు లేఖలు రాశారు. అయితే రాజధాని ఏర్ప

    వెంటిలేటర్ పై మధ్యప్రదేశ్ గవర్నర్

    July 16, 2020 / 09:28 PM IST

    మ‌రోసారి మ‌ధ్య‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ లాల్జీ టాండ‌న్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబ‌స‌భ్యులు ఆయ‌న‌ను ల‌క్నోలోని మెదంతా హాస్పిట‌ల్‌కి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఐసీయూలో వెంటిలేట‌ర్‌పై ఉన్నారు. ఊపిరితిత్తులు, మూత్రపిండాలతో పాటు కాలేయ

    ఏపీలో ఉద్యోగుల జీతాలకు లైన్ క్లియర్

    July 2, 2020 / 10:39 PM IST

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులకు ఆటంకాలు తొలగిపోయాయి. ఏపీలో ఉద్యోగుల జీతాలకు లైన్ క్లియర్ అయింది. ఏపీ ద్రవ్య వినిమయ బిల్లుకు రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్ గురువారం‌ (జులై 2, 2020) ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జ

    కరోనావైరస్‌కు మందు ఆల్కహాల్ అని ఇంటింటికీ పంచుతున్న గవర్నర్

    April 18, 2020 / 09:51 AM IST

    కరోనావైరస్ మహమ్మారి దెబ్బకు సర్వత్రా లాక్‌డౌన్ విధించడంతో ప్రభుత్వం నిత్యవసరాలు సప్లై చేసి ప్రజల ఆకలి తీరుస్తుంది. భారతదేశంలో ఆహార పదార్థాలు సరఫరా చేస్తూ.. ఆల్కహాల్ కు నో చెప్పేశారు. షాపులు కూడా తెరవొద్దని మద్యం అమ్మకాలు ఆపేయాలని ఆంక్షలు �

10TV Telugu News