-
Home » govt of india
govt of india
అధికారం నుంచి ముస్లింలు ఔట్.. కేంద్రం సహా 15 రాష్ట్రాల్లో ముస్లిం మంత్రులే లేరు, కాంగ్రెస్ పాలిత 2 రాష్ట్రాల్లో జీరో
తొలిసారిగా కేంద్ర ప్రభుత్వంలో ఒక్క ముస్లిం మంత్రి కూడా లేరు. మైనారిటీ మంత్రిత్వ శాఖ కమాండ్ హిందూ కమ్యూనిటీకి చెందిన స్మృతి ఇరానీ చేతిలో ఉంది. మోదీ ప్రభుత్వం తొలి దఫాలో నజ్మా హెప్తుల్లా, ముఖ్తార్ నఖ్వీ వంటి ముస్లిం నేతలకు మంత్రి పదవులు ఇచ్చా
60 ఏళ్లకు ఆయుధాల్ని విడిచిపెడుతూ ప్రభుత్వంతో సంచలన ఒప్పందం చేసుకున్న మణిపూర్ మిలిటెంట్లు
ఈ ఏడాది మొదట్లో మెయిటై కమ్యూనిటీకి షెడ్యూల్డ్ తెగ (ST) హోదా ఇవ్వకూడదంటూ కొండ జిల్లాలలో 'ఆదివాసి సంఘీభావ యాత్ర' నిర్వహించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింసలో 180 మందికి పైగా మరణించారు.
కొవిడ్ తర్వాత చైనా నుంచి మరో మహమ్మారి.. వేగంగా వ్యాపిస్తున్న హెచ్9ఎన్2
ఇందులో చాలా మంది పరిస్థితి కొంత వరకు విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, చైనా పిల్లల్లో హెచ్9ఎన్2 కేసుల వ్యాప్తిని భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.
Data Protection Bill: డిజిటల్ బిల్లు పార్లమెంటులోకి వచ్చింది. ఇంతకీ ఈ డిజిటల్ బిల్లు ఏంటో తెలుసా?
ఒక్క మాటలో చెప్పాలంటే.. ఒక వ్యక్తి వ్యక్తిగత సమాచారాన్ని ఒక సంస్థ సేకరించాలనుకున్నప్పుడు, ఆ వ్యక్తి నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవే కాకుండా బిల్లు గురించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Ration card: ఆధార్ నంబర్ ఇవ్వకపోతే రేషన్ కార్డు తొలగింపు
రేషన్కార్డు పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే సమయంలో కుటుంబ పెద్ద, సభ్యులు అని ప్రతి ఒక్కరి ఆధార్ నెంబర్లు అప్లోడ్ చేయాలి. ఐదేళ్లలోపున్న పిల్లలకు ఆధార్ ఉంటే ఆ నెంబరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే జనన ధృవీకరణ పత్రం అప్లో
iNCOVACC: జనవరిలో అందుబాటులోకి రానున్న నాసల్ వ్యాక్సిన్.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ధర రూ.325
కోవిడ్కు సంబంధించి ఇదే ప్రపంచంలోని మొట్టమొదటి ఇంట్రానాసల్ వ్యాక్సిన్. ఎలాంటి నొప్పి లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలి అనుకునే వాళ్లకు ఇదో మంచి చాయిస్. ‘ఇన్కోవాక్’ పేరుతో రానున్న ఈ వ్యాక్సిన్కు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతించింది.
పాక్ అంతుచూద్దాం : మోడీకి కాంగ్రెస్ మద్దతు
పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్రవరి-14,2019) సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జరిగిన ఉగ్రదాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఉగ్రదాడికి కారణమైన పాక్ పై ప్రతీకారం తీర్చుకొనేందుకు ప్రధాని మోడీకి తమ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ �