grama panchayat elections

    పంచాయతీ ఓట్ల సమరం ముగిసింది

    January 30, 2019 / 07:48 AM IST

    హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో తుది విడత పంచాయతీ సమరం పోలింగ్ ముగిసింది. జనవరి 30వ తేదీ బుధవారం ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ కొనసాగింది. అనంతరం సమయం పూర్తయిన తరువాత అధికారులు పోలింగ్‌ని ఆపేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చో�

    పంచాయతీ సమరం : పోలింగ్ స్టార్ట్

    January 30, 2019 / 01:52 AM IST

    హైదరాబాద్ : తెలంగాణలో తుది విడత పంచాయతీ సంగ్రామం ప్రారంభమైంది. ఉదయం 7గంటలకు పోలింగ్ స్టార్ట్ అయ్యింది. గ్రామాల్లో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు ఈసీ పూర్తి చేసింది. మూడున్నరవేల గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ కొ�

    పంచాయతీ ఎన్నికల తుది పోరు

    January 30, 2019 / 12:23 AM IST

    తెలంగాణలో గ్రామ పంచాయతీ తుది విడత (మూడో) ఎన్నికలు జనవరి 30 బుధవారం జరుగనున్నాయి.

10TV Telugu News