Home » grama panchayat elections
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకున్న నమ్మకానికి ఈ ఫలితాలే నిదర్శనం అన్నారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో తుది విడత పంచాయతీ సమరం పోలింగ్ ముగిసింది. జనవరి 30వ తేదీ బుధవారం ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ కొనసాగింది. అనంతరం సమయం పూర్తయిన తరువాత అధికారులు పోలింగ్ని ఆపేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చో�
హైదరాబాద్ : తెలంగాణలో తుది విడత పంచాయతీ సంగ్రామం ప్రారంభమైంది. ఉదయం 7గంటలకు పోలింగ్ స్టార్ట్ అయ్యింది. గ్రామాల్లో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు ఈసీ పూర్తి చేసింది. మూడున్నరవేల గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొ�
తెలంగాణలో గ్రామ పంచాయతీ తుది విడత (మూడో) ఎన్నికలు జనవరి 30 బుధవారం జరుగనున్నాయి.