Home » grand welcome
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తిరుపతి పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు.
MP soldier Villagers set foot on ground welcome : దేశం కోసం కన్నవారిని కట్టుకున్నవారిని వదిలి..వేల కిలోమీటర్ల దూరం వెళ్లి దేశం కోసం..ప్రాణాల్ని పణ్ణంగా పెట్టి దేశ భద్రత కోసం అహర్నిశలు శ్రమించే జవాలన్ల త్యాగాలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం..గడ్డకట్టే చలిలోనే..మండిపోయే ఎండల్�
Ajinkya Rahane: కంగారూల గడ్డపై టీమిండియా ఘనకార్యమే చేసింది. గబ్బా స్టేడియంలో ఓటమి ఎరుగని ఆస్ట్రేలియాను మట్టికరిపించడమే కాకుండా.. గాయాల బెడదతో సతమతమవుతోన్న జట్టును విజయతీరాలకు చేర్చాడు రహానె. బ్యాటింగ్ విభాగం బలహీనపడిన సమయంలో జట్టులో స్ఫూర్తిని ని�
విశాఖలో అడుగు పెట్టారు సీఎం జగన్. ఏపీలో అధికారంలోకి వచ్చాక…తొలిసారి..సాగర తీరానికి చేరుకున్న జగన్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఘన స్వాగతం పలికారు వైసీపీ శ్రేణులు, అభిమానులు. ఈ సందర్భంగా 24 కిలోమీటర్ల మేర ప్రజలు మానవహారంగా నిలబడడం అందర్నీ ఆక
ఐదు రోజుల భారత పర్యటన కోసం నెదర్లాండ్స్ రాజదంపతులు విలియమ్ అలగ్జాండర్,మాక్సియా ఆదివారం అర్థరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో రాజదంపతులకు ఘనస్వాగతం పలికారు అధికారులు. కళాకారులు సాంస్కృతిక నృత్యాలతో స్వాగతం పలికారు. 2013లో
తెలంగాణ తొలి మహిళా గవర్నర్ గా తమిళ ఇసై ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ లో హైకోర్టు చీఫ్ జస్టిస్ చౌహాన్ ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ
తెలంగాణ కొత్త గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో ఆమెకి ఘన స్వాగతం లభించింది. ఆదివారం(సెప్టెంబర్ 8,2019) ఉదయం చెన్నై
హైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు. రాత్రి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ధూమ్ ధూమ్ గా జరిగాయి. 2019కి గ్రాండ్ గా వెల్ కమ్ పలికారు. రోజంతా యువత హంగామా చేశారు. బాణ సంచా పేలుళ్�