Home » Graveyard
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సొంత బిడ్డను బంతికుండగానే స్మశానంలో పాతిపెట్టేందుకు
టాలీవుడ్ లో ఇటీవల భయపెట్టే హారర్ సినిమాలు కూడా చాలా వస్తున్నాయి. ఈ క్రమంలోనే త్వరలో రాబోయే ఓ హర్రర్ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటి ఒక ఫంక్షన్ ని..
అంత్యక్రియలు చేసేందుకు ఆమెను పాడెపై గ్రామ శివారులోని శ్మశానవాటికకు తీసుకెళ్లారు. శ్మశానవాటికలో విద్యుత్ తీగలు వేలాడుతున్న విషయాన్ని గమనించకపోవడంతో పాడెకు విద్యుత్ తీగలు తగిలాయి.
స్మశానంలో హోటల్
వృద్ధురాలి మృతదేహాన్ని అంత్యక్రియలకు స్మశానానికి తీసుకెళ్లాక మళ్లీ బ్రతికి కళ్లు తెరిచి చూశారు. ఫిరోజాబాద్ లో చోటు చేసుకున్న ఈ విచిత్ర ఘటన అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
స్మశానంలోనే ఉంటాడు, స్మశానంలోనే తింటాడు.. సెల్ ఫోన్ వాడడు. కానీ, తెలివిగా దొంగతనాలు చేస్తుంటాడు. కృష్ణా జిల్లా పోలీసులకు వింతైన ఘరానా దొంగ దొరికాడు. సీసీ కెమెరాలకు చిక్కకుండా, సెన్సార్లకు దొరక్కుండా చోరీలు చేస్తున్న ఘరానా దొంగని పోలీసులు అద�
శ్మశానంలో ధరల పట్టిక గురించి బహుశా ఎప్పుడూ..ఎక్కడా విని ఉండం. కానీ ఈ కరోనా కాలంలో అసాధ్యాలు సుసాధ్యాలు అవుతున్నాయి. ఈ కరోనా కేసుల మరణాలు రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో కరోనాతో చనిపోతే ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేయటానికి ఇంత..సాధారణ మరణమైత�
Cemetery dispute between two villages : శ్మశానాలు గ్రామ శివారుల్లో ఉంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా పెరుగుతోంది. గ్రామాల్లో ఖాళీ స్థలాలు తగ్గిపోయాయి. దీంతో చాలా గ్రామాల్లో శ్మశానాల సమస్యలు వస్తున్నాయి. అటువంటి సమస్య వచ్చి ఓ వృద్ధురాలి అంత్యక్రియలు జరగకు�
Save graveyard In UP : తమ కళ్లెదుటే స్థలాలను కబ్జా చేస్తున్నా..కొంతమంది చూసిచూడటన్లుగా వ్యవహరిస్తుంటారు. మరికొంతమంది పోరాటానికి దిగుతారు. వారి బెదిరింపులకు వెనుకడగు వేస్తుంటారు. ఇలాగే..చనిపోయిన తర్వాత..పాతిపెట్టే…శ్మశాన స్థలాన్ని కొంతమంది కబ్జా చేస్�
తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కరోనా సోకిన వారిని సమాజం నుంచి వెలేసినట్లుగా..శ్మశానంలో ఉంచడాన్ని కలకలం రేపింది. కల్హేర్ మండలంలోని ఖానాపూర్ తండాలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. వీరిల�