Greater Noida

    transfer certificate కోసం వెళితే..అత్యాచారం చేసిన స్కూల్ ఛైర్మన్

    September 11, 2020 / 08:21 AM IST

    Greater Noida : విద్యా బుద్దులు చెప్పి సన్మానమార్గంలో పయనించాలని చెప్పాల్సిన టీచర్స్ లలో కొంతమంది.సభ్య సమాజం తలదించుకొనేలా వ్యవహరస్తున్నారు. విద్యార్థులపై అత్యాచారాలకు పాల్పడుతూ ఆ వ్యవస్థకే మచ్చ తెస్తున్నారు. తన సోదరుడి ట్రాన్స్ ఫర్ సర్టిఫికేట్ �

    కోరికలు తీర్చలేక….గర్భిణి భార్యను హత్య చేసిన భర్త

    September 5, 2020 / 12:49 PM IST

    గ్రేటర్ నోయిడాలో భయానక ఘటన జరిగింది. భార్య కోరికలను తీర్చలేని భర్త ఆమెను  దారుణంగా సుత్తితో కొట్టి చంపేశాడు. భార్యను హత్య చేసిన తర్వాత నేరుగా ఒక పత్రికా కార్యాలయానికి వెళ్లి ఈవిషయం చెప్పాడు.  వారు పోలీసులకు సమాచారం అందించటంతో, పోలీసులు నింద

    పన్నేండళ్ల బాలికపై రేప్.. పోలీసులపై గన్‌తో అటాక్

    August 27, 2020 / 07:34 PM IST

    పన్నెండేళ్ల బాలికను రేప్ చేసిన నిందితుడ్ని పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై ప్రతి దాడికి దిగి గన్ ఫైర్ చేశాడొకడు. పోలీసులు పర్ఫెక్ట్ ప్లాన్ తో అతడ్ని పట్టుకోగలిగారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో జరిగింది. ఇకోటెక్ 3 పోలీస్‌స్టేషన్ పరిధ�

    ఇంటి ఓనర్ తో అక్రమ సంబంధం… తేడాలు రావటంతో అత్యాచారం చేశాడని ఆరోపణ

    August 23, 2020 / 11:01 AM IST

    గ్రేటర్ నోయిడాలో దారుణం జరిగింది. ఇంటి యజమానురాలికి అద్దె ఇచ్చి.. ఆమె పై అత్యాచారం చేసిన యువకుడి ఉదంతం వెలుగు చూసింది. ఈ మేరకు ఆ మహిళ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. గ్రేటర్ నోయిడాలోని జ్యువార్లోని జహంగీర్పూర్ ప్రాంతంలో 23 ఏళ్ల విశాల్ ఒక ఇం

    స్నేహితుడి చెల్లెలితో అఫైర్.. కిడ్నాప్ అంటూ కొట్టి చంపేశాడు!

    August 9, 2020 / 07:24 PM IST

    స్నేహితుడి ఇంటికి వస్తూ.. అతడి చెల్లిలితో సంబంధం పెట్టుకున్నాడు.. చేస్తుంది తప్పు అన్నందుకు దారుణుంగా కొట్టి చంపేశాడో కిరాతకుడు. కిడ్నాప్ పేరుతో స్నేహితుడిని హత్య చేశాడు.. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ర్టంలోని ఘజియాబాద్‌లో జరిగింది. పోలీసుల క�

    క్రికెట్ మ్యాచ్ నిర్వహించిన 51మందిపై కేసులు

    July 5, 2020 / 01:49 PM IST

    దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువ అవుతుంటే.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. అయితే ఈ సమయంలో కూడా కొందరు క్రికెట్ మ్యాచ్ నిర్వహిండంతో వారిపై కేసులు నమోదు అయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోన�

    టిక్ టాక్‌లో పరాయి వ్యక్తితో పరిచయం మహిళ ప్రాణం తీసింది

    March 7, 2020 / 05:45 AM IST

    ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్(Tik Tok) కారణంగా అనర్థాల సంఖ్య పెరుగుతోంది. టిక్ టాక్ క్రైమ్స్ కి అడ్డాగా మారుతోంది. టిక్ టాక్ లో సరదాగా మొదలైన పరిచయాలు

    ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

    November 11, 2019 / 09:41 AM IST

    పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ను హరియాణాతో అనుసంధానం చేసే ఈస్ట్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా.. మృతులలో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు చ

    డేంజర్ బెల్స్ : ఢిల్లీలో ఉండలేం..40 శాతం మందిది ఇదేమాట

    November 4, 2019 / 01:57 AM IST

    దేశ రాజధాని ఢిల్లీలో ఉండలేమంటున్నారు. అక్కడ ఉండాలంటే వణికపోతున్నారు. దీనికి కారణం వాయు కాలుష్యం. లోకల్ సర్కిల్స్ అనే సంస్థ ఢిల్లీ – జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లోని దాదాపు 17 వేల మందిపై ఓ సర్వే నిర్వహించింది. గాలి నాణ్యత క్షీణించడంతో..40 శాతానికి �

    TikTok సెలబ్రెటీ షారూఖ్ ఖాన్ అరెస్టు

    September 4, 2019 / 02:50 PM IST

    TikTokలో సెలబ్రెటీగా ఉన్న షారూఖ్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గ్రేటర్ నోయిడాలో దొంగతనం కేసులో ఇతడితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. షారూఖ్ ఖాన్ (23)కి టిక్ టాక్‌లో 40 వేల మందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇతను 2019, సెప్ట�

10TV Telugu News