Home » Greece
PM Modi : నలభై ఏళ్ల తర్వాత మొదటిసారి భారతప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం గ్రీస్ దేశ పర్యటనకు వెళ్లారు. ప్రధాని మోదీ ఏథెన్స్లో అడుగుపెట్టగానే గ్రీస్లోని భారతీయులు హోటల్ వెలుపల ఘనస్వాగతం పలికారు. గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ �
హీరోయిన్ మెహ్రీన్ ప్రస్తుతం గ్రీస్ పర్యటనలో ఉంది. గ్రీస్ లో ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. తాజాగా ఇలా ఓ వెరైటీ డ్రెస్ లో ఫోజులిచ్చి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
గ్రీస్ అడవుల్లో రాజుకున్న కార్చిచ్చును ఆర్పటానికి వచ్చిన అగ్నిమాపక విమానం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు పైలెట్లు మరణించారు. గ్రీస్ దీవి ఎవియాలో అడవిలో రాజుకున్న మంటలను ఆర్పుతున్న విమానం కూలిపోవడంతో ఇద్దరు గ్రీకు వైమానిక దళ పైలట్లు మరణించినట్�
ఆదివారం జరిగిన ఎన్నికల్లో గ్రీక్ దేశ ప్రధానమంత్రిగా కన్జర్వేటివ్ నాయకుడు కైరియాకోస్ మిత్సోటాకిస్ రెండో సారి ఘన విజయం సాధించారు. గ్రీస్ దేశ జాతీయ ఎన్నికల్లో మిత్సోటాకిస్ కు చెందిన న్యూ డెమెక్రసీ పార్టీకి 40.5 శాతం ఓట్లు సాధించి విజయబావుటా ఎగ
గ్రీస్ లో రైలు ప్రమాదం సంభవించింది. ఓ గూడ్స్ రైలును ఓ ప్యాసింజర్ రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో దాదాపు 29మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 85మందికి పైగా గాయపడ్డారు.
13ఏళ్లకే ప్రేమలో పడిన క్వీన్ ఎలిబజెత్ .. పట్టుదలతో ప్రేమను గెలిపించుకున్న ధీర క్వీన్ ఎలిజబెత్.
"హతవిధీ ఇవాళ ఎలన్ మస్క్ను షర్ట్ లేకుండా చూడాల్సి వచ్చిందే. గ్రీస్ లో ఎంజాచ్ చేస్తున్న మస్క్ను మీరు కూడా చూడండి" అంటూ ఓ నెటిజన్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం మస్క్ ట్విట్టర్ తో 44బిలియన్ డాలర్లకు సంబంధించిన లీగల్ పోరాటం చేస్తున్న వేళ..
అడవిలో మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తూ ఓ విమానం కుప్పకూలింది. గ్రీస్లో అగ్నిమాపక విమానం కూలిపోయింది
గ్రీస్ దేశం.. కార్చిచ్చులో కాలిపోతోంది. అగ్నికి వాయువు తోడైనట్లుగా అగ్ని కీలలకు పెనుగాలులు తోడవ్వటంతో మంటలు ఏమాత్రం అదుపులోకి రావటంలేదు. వేలాది కుటుంబాలు నిరాశ్రయులు కావటంతో దిక్కుతోచక అల్లాడుతున్నాయి. గ్రీస్ కు సహాయం చేయటానికి పలుదేశాల�
కరోనా వైరస్ టీకాలు వేయించుకున్న కస్టమర్లను మాత్రమే ఇండోర్ రెస్టారెంట్లు, బార్ లు, కేఫ్ ల్లోకి అనుమతించాలని గ్రీకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇండోర్ రెస్టారెంట్లు బార్లు, కేఫ్ల లోపలకు వచ్చేవారు వ్యాక్సిన్ వేయించుకున్నామని సర్టిఫిక�