Home » Groom
పెళ్లింట పందిరి అలానే ఉంది. వచ్చిన బంధువులు ఉన్నారు. అంతలోనే విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన కొన్ని గంటల్లోనే వధూవరులిద్దరూ గుండెపోటుతో చనిపోయారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటన అందర్నీ కలిచివేసింది.
సదరు వ్యక్తి ఆమె రెండున్నరేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు. చాలా ఆటంకాలను దాటుకుని ఇరు వైపుల కుటుంబాల వారిని ఒప్పించారు. భూతేశ్వర్ నాథ్ గుడిలో ఆదివారం పెళ్లి నిశ్చయించుకుని అన్ని ఏర్పాట్లు చేశారు. తీరా పెళ్లి సమయం రానే వచ్చింది
కాసేపట్లో పెళ్లికూతురు మెడలో మూడు ముళ్లు పడతాయి. అంతలోనే పెళ్లికూతురు పెళ్లి వద్దంటూ మొండికేసింది. పెళ్లికొడుకు తనకి నచ్చలేదని బలవంతం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని వార్నింగ్ ఇచ్చింది. ఇక ఆ పెళ్లి జరిగిందా?
పెళ్లిళ్లలో ఎవరి సంప్రదాయాన్ని బట్టి వారికి కొన్ని ఆచారాలు ఉంటాయి. వాటి ప్రకారం నిర్వహిస్తుంటారు. ఒడిశాలో ఓ పెళ్లికొడుకు పెళ్లిమండపానికి జెసిబిలో వచ్చాడు. ఇదేం సంప్రదాయం అనుకోకండి. అతను ఎందుకు అలా వచ్చాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
Acid Attack : పెళ్లి మండపంలో కరెంట్ పోయింది. అంధకారం నెలకొంది. సడెన్ గా ఒక్కసారిగా కలకలం రేగింది. వరుడిపై యాసిడ్ దాడి జరిగింది.
ఒడిశాలోని రాయగడ జిల్లాలో వరుడు పాదయాత్రగా వెళ్లి వధువు మెడలో మూడు ముళ్లు వేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వధువు ఇంటికి వెళ్లటానికి నాలుగు కార్లు ఏర్పాటు చేసుకున్నా వరుడు రాత్రి అంతా 28 కిలోమీటర్లు నడిచి వెళ్లి వధువు ఇంటికెళ్లి వివాహ
బిహార్ లోని సీతామర్హి జిల్లా సొన్ బర్సా బ్లాక్ లో విషాదం నెలకొంది. కల్యాణమండపంలోనే వరుడు గుండె పోటుతో కుప్పకూలి మృతి చెందాడు. బారాత్ కల్యాణమండపం వద్దకు చేరుకున్న కాసేపటికే ఈ ఘటన జరిగింది.
ఇక పెళ్లి కూతురు సహా ఆమె ఇద్దరు స్నేహితులు డబ్బు, నగలు సర్దుకొని కాన్పూర్ రైల్వే స్టేషన్ నుంచి పారిపోయారు. అయితే ఆ సమయంలోనే పెళ్లి కూతురు ఒక సందేశాన్ని ఇచ్చి వెళ్లింది. తన భర్త మొబైల్ ఫోన్ను ‘‘నేను నిన్ను ప్రేమించలేదు, మళ్లీ నాకు కాంటాక్ట్ అ
తాజాగా ఒక పెళ్లి వేడుకలో పెళ్లి కొడుకు చేసిన పని నెటిజన్లలో నవ్వులు పూయిస్తోంది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ, ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎన్నికల రోజు పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్న పలు జంటలు పెళ్లి దుస్తుల్లో పోలింగ్ కేంద్రాలకు వచ్చి అందరినీ ఆకర్షించాయి. ఓ పెళ్లి కొడుకు ఓటు వేసేందుకు ఏకంగా తన పెళ్లినే వాయిదా వేసుకున్నాడు. ఈ విచిత్ర ఘటన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చోటు చేసుక�