Gunman

    Brooklyn Subway Shooting : అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు

    April 12, 2022 / 10:42 PM IST

    అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. ఈ కాల్పుల్లో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.

    NYC Cathedral వద్ద తుపాకీతో వీరంగం, పోలీసుల కాల్పుల్లో మృతి

    December 14, 2020 / 01:35 PM IST

    NYC Cathedral Christmas : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి గన్ గర్జించింది. ఆర్థిక రాజధాని న్యూయార్క్.. కాల్పుల మోతతో మారుమోగిపోయింది. క్యాథడ్రల్ చర్చ్ దగ్గర ఏర్పాటు చేసిన ఓ మ్యూజికల్ కన్సర్ట్‌పై గుర్తు తెలియని వ్యక్తి .. తుపాకీతో వీరంగం సృష్టించాడు. యథేచ్ఛగా �

    YCP MLA రోజా గన్ మెన్ కు కరోనా పాజిటివ్

    July 10, 2020 / 03:21 PM IST

    ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్,వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా గన్ మెన్ కు కరోనా వైరస్ సోకింది. ఈ వార్తతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో అతన్ని ఐసోలేషన్ కు తరలించారు. కాగా..పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రోజాతో కలిసి ట్రావెల్ చేశారు.ఈక్రమంలో అతనికి కరోనా సోక�

    వరుస ఉగ్రదాడులతో రక్తమోడుతున్న ఆఫ్గనిస్తాన్

    May 14, 2020 / 08:26 AM IST

    ప్రపంచదేశాలన్నీ కరోనా కట్టడిలో తలమునకలై ఉన్న వేళ ఉగ్రసంస్థలు యాక్టివ్ గా పనిచేస్తూ దాడులకు పాల్పుడుతూనే ఉన్నాయి. ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ ఉగ్రవాదులు వరుస బాంబు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా గురువారం తూర్పు ఆఫ్గనిస్తాన్ లోని గర్దాజ్

    శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు..ముస్లిం ఓటర్లపై ఫైరింగ్

    November 16, 2019 / 04:06 AM IST

    శ్రీలంకలో ఇవాళ(నవంబర్-16,2019) అధ్యక్ష ఎన్నికలు జరగుతున్న విషయం తెలిసిందే. అయితే అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటలముందు  ఓ దుండగుడుమైనార్టీ ముస్లిం ఓటర్లను తీసుకువెళ్తున్న బస్సుల కాన్వామ్ పై కాల్పులు జరపడం కలకలం రేపుతోంది. అయితే ఈ ప్రమ�

    యూదుల మందిరంపై దాడి…ప్రత్యక్ష ప్రసారం చేసిన ఆగంతకుడు

    October 10, 2019 / 10:01 AM IST

    జ‌ర్మ‌నీలో బుధవారం ఓ ఉన్మాది యూద మందిరంపై కాల్పుల‌కు తెగబడ్డాడు. మిలిట‌రీ త‌ర‌హా దుస్తులు వేసుకున్న ఆగంతకుడు పెద్ద పెద్ద గన్స్ తో హ‌ల్లేలోని సైన‌గాగ్‌పై ఫైరింగ్ చేశాడు. మందిర ద్వారాలు తెరుచుకుని లోనికి ప్ర‌వేశించేందుకు ప్ర‌య‌త్నించి విఫ

    ఊహించని ఉగ్రదాడి : న్యూజిలాండ్ నరమేధాన్ని.. కిరాతకుడు లైవ్ ఇచ్చాడు

    March 15, 2019 / 09:26 AM IST

    న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ నగరంలోని రెండు మసీదుల్లో శుక్రవారం(మార్చి-15,2019) దుండగులు జరిపిన కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య 50కి చేరింది. మృతుల సంఖ్య 100కి చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది.శుక్రవారం కావడంతో ఎక్కువ సంఖ్యలో ముస్లింలు ప్రార్దన�

10TV Telugu News