Home » Hackers
Hackers: ఘాజియాబాద్ లోని ఓ వ్యక్తికి ఫోన్ కాల్ వచ్చింది. తన పర్సనల్ డేటా (పిక్చర్లు, ఫ్యామిలీ పర్సనల్ వివరాలు) ఆన్లైన్లో పెట్టేస్తామని.. మా డిమాండ్ కు ఒప్పుకుని రూ.10కోట్లు ఇవ్వాల్సిందేనని చెప్పారు. అంతే.. ఆ వ్యక్తి తనకు సహాయం కావాలంటూ పోలీసులను సం�
కొన్ని నెలల క్రితమే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన రిటైల్ ప్లాట్ ఫామ్ జియో మార్ట్(JioMart) లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బ్రాండ్ కింద ఆన్ లైన్ గ్రోసరీ సేవలు అందిస్తోంది. కరోనావైరస్ సంక్షోభం సమయంలో ఇంట్లో కూర్చునే కస్టమర్లు తక్కువ ధరకే గ్రోసరీ�
లోకల్ నెట్వర్క్ ఏదైనా కేవలం 30 నిమిషాల్లో మాత్రమే హ్యాకింగ్ చేసేయొచ్చట. పాజిటివ్ టెక్నాలజీస్ అనే సంస్థ చేసిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది. లోకల్ నెట్వర్క్లు ఎంత తేలికగా హ్యాకింగ్కు గురవుతున్నాయనే విషయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో �
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ఎన్నో దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. ఆఫీసులు, కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు మూత పడ్డాయి. ఇందులో పాఠశాలలు, స్కూల్స్ కూడా ఉన్నాయి. విద్యా సంవత్సరం ఆలస్యం అవుతుండడంతో ఆన్ లైన్ పాఠాలపై ప�
బ్లాక్బెర్రీ లిమిటెడ్ సంచలన వార్త బయటపెట్టింది. చైనా ప్రభుత్వ హ్యాకర్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లలో నుంచి పదేళ్ల సమాచారాన్ని దొంగిలించారట. ఊహించని సమయంలో దాడి చేయడమే వారి టార్గెట్. ఈ మేరకు బ్లాక్బెర్రీ 44పేజీల సుదీర్ఘమైన రిపోర్ట
కరోనావైరస్.. ప్రపంచంలోనే ఏ మూలకు వెళ్లినా వినిపిస్తున్న పదం. భయంతో నిద్ర లేకుండా చేస్తుంది. ఈ కారణంతోనే ఒకరికి తెలిసిన విషయాన్ని మరొకరికి షేర్ చేసుకోవాలనే ఆరాటంతో కరోనా గురించి ప్రతి విషయాన్ని వైరల్ గా మార్చేస్తున్నారు. అయితే ఇటీవల కరోనా మ్
మీ ఇంట్లో స్మార్ట్ బల్బ్ ఉందా? అయితే మీరు రిస్క్లో ఉన్నట్టే. మీతో పాటు మీ ఇంటిపై కూడా హ్యాకర్లు కన్నేసి ఉంచారు. ఇళ్లు కావొచ్చు లేదా బిజినెస్ కావొచ్చు.. మీ ప్రతి మూమెంట్ హ్యాకర్లు గమనిస్తున్నారంట.. ఈ విషయం కొత్త అధ్యయనంలో వెల్లడైంది. ప్రత్యేకి�
టిక్ టాక్.. పరిచయం అక్కర్లేని యాప్. సోషల్ మీడియాలో దీనికి ఉన్నంత క్రేజ్ అంతాఇంతా కాదు.. ఈజీగా అకౌంట్ క్రియేట్ చేసుకుని నచ్చిన వీడియోలు పోస్టు చేసుకోవచ్చు. దీంతో ప్రతిఒక్కరూ టిక్ టాక్ చేయడం ట్రెండీగా మారిపోయింది. ఫేస్ బుక్ అకౌంట్ లేకున్నా టిక్
లోకల్ ఆర్టిస్టుల ప్లాట్ ఫాం టిక్ టాక్ వచ్చిన కొద్ది కాలంలోనే యూజర్లను అభిమానులను లక్షల్లో పెంచుకుంది. ఈ పోటీకి తట్టుకోలేక యాప్ ను క్లోజ్ చేయాలని కోర్టుకెక్కిన సందర్భాలు ఉన్నాయి. కేసులను గెలిచి మళ్లీ వాడకంలోకి వచ్చిన టిక్ టాక్ కు పెద్ద కష్ట�
సోషల్ మీడియా ఎకౌంట్ల హ్యాకింగ్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా.. కాదు కాదు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఇబ్బంది పెడుతున్న విషయం. రోజురోజుకు రెచ్చిపోతున్న హ్యాకర్లు ఏకంగా ట్విట్టర్ సీఈఓ ఎకౌంట్ కే ఎసరు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ట్విట్టర్