Home » hang
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార ఘటనలో దోషుల ఉరికి ముహూర్తం ఖరారైంది. నిర్భయ దోషులకు పటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది.
నిర్భయ దోషులను జనవరి 22న ఉరి తీయాలంటూ ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి స్పందించారు.
రాజద్రోహం కేసులో పాకిస్తాన్ మాజీ సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు మరణశిక్ష విధిస్తూ మంగళవారం(డిసెంబర్-19,2019)స్పెషల్ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే 167పేజీల పూర్తి తీర్పు ప్రకారం…ఏదేని కారణంతో ముషారఫ్ మరణించినా ఆయన మృతదేహ�
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచారం కేసులో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. నిందితుల ఎన్ కౌంటర్ పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు
నిర్భయ కేసులో నిందితులను ఉరి తీస్తారని వార్తలు వస్తున్నాయి. దీంతో వారిని ఉరి తీసేందుకు ఉరి తాళ్లు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం బీహార్ లోని బక్సర్ జైల్లో 10 ఉరితాళ్లు
దిశ కేసులో ఎన్కౌంటర్ తర్వాత జనం నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో వరంగల్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 9 నెలల చిన్నారి హత్య కేసులో దోషి ప్రవీణ్కు శిక్ష
వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచార ఘటనపై దేశమంతా భగ్గుమంటోంది. దిశను అత్యాచారం చేసి కిరాతకంగా చంపిన నిందితులను ఉరితీయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
దిశ హత్య కేసు దర్యాప్తు మరింత వేగం కానుంది. దిశ హత్యకేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మహబూబ్నగర్ జిల్లా కోర్టులో ఫాస్ట్ట్రాక్
దిశ ఘటన చాలా మందిలో భయాన్ని పుట్టించింది. ముఖ్యంగా తల్లిదండ్రులు, అమ్మాయిల వెన్నులో వణుకు పుట్టించింది. ఇదే సమయంలో అవగాహన కూడా పెరిగింది. దిశ.. డయల్ హండ్రెడ్కు ఎందుకు ఫోన్ చేయలేకపోయిందన్న వాదన అర్థం లేనిదే. కాని, దానిపైనా అవగాహన పెరిగింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో నలుగురు నిందితులు చర్లపల్లిలో జైల్లో ప్రత్యేక నిఘాలో ఉన్నారు. కాగా వారిలో ఇద్దరు అనారోగ్య సమస్యలతో