Home » Hardik Pandya
సిరీస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్కు టీమ్ఇండియా సిద్ధమైంది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్లో ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకబడి ఉన్న భారత్ ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ వేదికగా వెస్టిండీస్తో నాలుగో టీ20 మ్యాచ్
కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (20నాటౌట్) సిక్స్ కొట్టి మ్యాచ్ను ముగించాడు. అలా సిక్స్ కొట్టడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు పాండ్యాపై విమర్శలు చేస్తున్నారు.
కీలక పోరుకు టీమ్ఇండియా సిద్దమైంది. 5 మ్యాచుల టీ20 సిరీస్లో 0-2తో వెనుకబడిన టీమ్ఇండియా.. సిరీస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఉంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ పావెల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
2016 నుంచి భారత్ జట్టుపై వెస్టిండీస్ టీ20 సిరీస్ గెలవలేదు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్ను తామే గెలుచుకుంటామని విండీస్ కెప్టెన్ రోవ్మన్ పావెల్ దీమా వ్యక్తం చేశాడు.
వెస్టిండీస్తో ఐదు టీ20 మ్యాచుల సిరీస్లో భాగంగా తొలి రెండు టీ20 మ్యాచులు ముగిశాయి. ఈ రెండు మ్యాచుల్లోనూ భారత జట్టు ఓటమిపాలైంది. ఫ
వరుసగా రెండో టీ20 మ్యాచులోనూ టీమ్ఇండియా ఓడిపోయింది. ఫలితంగా 5 మ్యాచుల టీ20 సిరీస్లో 0-2తేడాతో వెనకబడిపోయింది. గయానా వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచులో విండీస్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
రెండో టీ20 మ్యాచ్లో హార్దిక్ పాండ్య టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి టీ20 మ్యాచ్లో బరిలోకి దిగిన జట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. కుల్దీప్ స్థానంలో బిష్ణోయ్ వచ్చాడు.
వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు నాలుగు పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఫలితంగా ఐదు మ్యాచుల టీ20 సిరీస్లో 0-1 తేడాతో వెనకబడి ఉంది.
టెస్టు, వన్డే సిరీస్ లను కోల్పోయిన వెస్టిండీస్ జట్టు ఆటగాళ్లు టీ20 సిరీస్ ను దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. టీ20 ఫార్మాట్ లో విండీస్ ఆటగాళ్లకు మెరుగైన రికార్డు ఉంది.
దీనిపై వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ దృష్టి సారిస్తుందని ఆశిస్తున్నానని హార్దిక్ పాండ్యా చెప్పాడు.