Home » Hardik Pandya
ఇండియా, సౌతాఫ్రికాల మధ్య టీ20 సిరీస్కు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2022 జూన్ 9న జరగనున్న మ్యాచ్కు కెప్టెన్గా కేఎల్ రాహుల్ ను ఎంపిక చేశారు. ఇక దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యాలను జట్టులోకి తీసుకోగా 18మంది బృందంలోకి రిషబ్ పంత్ను వైస్ కెప్టెన్
తొలి క్వాలిఫయర్లో గుజరాత్ గర్జించింది. రాజస్తాన్ రాయల్స్ ను చిత్తు చేసి ఫైనల్లో ప్రవేశించింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో రాజస్తాన్పై..
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆర్సీబీతో మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ గేమ్ లో పదో ఓవర్ ను ఆర్సీబీ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ వేస్తుండగా
గుజరాత్ బ్యాటర్లలో హార్దిక్ పాండ్య కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీతో మెరిశాడు. పాండ్యా 47 బంతుల్లో 62(నాటౌట్) పరుగులు చేశాడు.
హార్దిక్ పాండ్యా లీడర్షిప్లో గుజరాత్ టైటాన్స్ టోర్నమెంట్ లోనే కొత్త ఉత్సాహాన్ని క్రియేట్ చేసింది. అంతేకాకుండా ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ప్లేఆఫ్ కు చేరిన తొలి జట్టుగా పేరు తెచ్చుకుంది. 12గేమ్స్ ఆడిన గుజరాత్ టైటాన్స్ పాయింట్ల టేబుల్ లో టాప�
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కోల్ కతా ముందు 157..
ఈ సీజన్లో కొత్తగా అడుగు పెట్టి ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలుపొంది జోరుమీదున్న గుజరాత్ జట్టుకి హైదరాబాద్ షాక్ ఇచ్చింది.
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. హైదరాబాద్ కి 163 పరుగుల..
హార్దిక్ పాండ్యా ఐపీఎల్ టోర్నీలో కెప్టెన్ గా తొలి విజయాన్ని అందుకున్నాడు. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన పోరులో పాండ్యా జట్టు గెలుపొందింది.
ముంబై ఇండియన్స్ నుంచి బయటికొచ్చేసి గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్ అయిపోయాడు హార్దిక్ పాండ్యా. సోమవారం ఆడనున్న తొలి మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో ఆడేందుకు సిద్ధమైంది గుజరాత్..