Home » Hardik Pandya
ఇంగ్లాండ్తో మూడో వన్డే.. టీమిండియా అద్భుత విజయం దక్కించుకుంది. ఈ మ్యాచ్ క్రెడిట్ హార్దిక్.. పాండ్యా - రిషబ్ పంత్ లకే దక్కింది. మిడిలార్డర్ లో రెచ్చిపోయిన ఈ జోడీ.. హాఫ్ సెంచరీ.. సెంచరీలకు మించిన స్కోరు నమోదు చేశారు.
ఇంగ్లండ్ తో సిరీస్ ను డిసైడ్ చేసే మూడో వన్డేలో హార్ధిక్ పాండ్యా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అటు బౌలింగ్ లో, ఇటు బ్యాటింగ్ లో రాణించి.. జట్టు గెలుపులో ముఖ్య పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డ్ సృష్టించాడు.(Hardik Pandya Record)
ఇంగ్లండ్ తో సిరీస్ ను డిసైడ్ చేసే మూడో వన్డే మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. ఇంగ్లండ్ పై ఘన విజయం సాధించింది. పంత్ వీరోచిత సెంచరీతో చెలరేగాడు.(IndVsEng 3rd ODI)
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో భారత టీ20 జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఐర్లాండ్ తో జరిగిన తొలి టీ20లో 7వికెట్ల తేడాతో గెలుపొందింది. వర్షం పడటంతో 12ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో 109పరుగుల టార్గెట్ ను భారత్ అలవోకగా చేధించింది.
డబ్లిన్ వేదికగా భారత్, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ కు వరుణుడు ఆటంకం కలిగించాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం పడడంతో మైదానం జలమయమైంది.
Hardik Pandya: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా రాణించిన హార్దిక్ పాండ్యాకు టీమిండియా కెప్టెన్సీ దక్కింది. మరికొద్ది రోజుల్లో ఐర్లాండ్ తో జరిగే రెండు టీ20ల మ్యాచ్లకు హార్దిక్ కెప్టెన్గా, భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్ గా సెలక్ట్ చేసింది సెలక్షన్ కమి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)2022 టోర్నీ ముగిసింది. ఐపీఎల్లో తొలిసారి అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ జట్టు అద్భుత ప్రతిభను కనబర్చి అరంగేట్రంలోనే టైటిల్ ను దక్కించుకుంది. గుజరాత్ టైటాన్స్ లోని ఆటగాళ్లు అసాధారణ ఆటతీరును కనబర్చారు. ఇప్పుడు క్రికె�
సొంత గడ్డపై గుజరాత్ టైటాన్స్ గర్జించింది. ఐపీఎల్ 2022 సీజన్ 15 టైటిల్ విజేతగా నిలిచింది. లీగ్ లోకి అడుగుపెట్టిన తొలి సీజన్ లోనే కప్పు అందుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది గుజరాత్.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ బౌలర్లు విజృంభించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫలితంగా రాజస్తాన్ జట్టు స్వల్ప స్కోర్ కు కుప్పకూలింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్లో ఫైనల్ మ్యాచ్ జరిగింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్తో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.