Home » health minister
Haryana Minister Anil Vij to take trial dose of Covaxin కరోనా వైరస్ ని అంతమొందించేందుకు భారత్ బయోటెక్ సంస్థ “కొవాగ్జిన్ టీకా”ను అభివృద్ధి చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, కరోనా వ్యాక్సిన్ “కొవాగ్జిన్” ట్రయిల్ డోస్ ని తనపై ప్రయోగించుకునేందుకు హర్యాణా ఆరోగ్య మంత్ర
Corona cases in Delhi : శీతాకాలం దగ్గర పడుతున్న తరుణంలో ఢిల్లీలో కరోనా వైరస్ కేసుల కలవరం మళ్లీ మొదలైంది. కరోనా కేసులు నాలుగు లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీలో కొత్తగా 6,725 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 48 మం�
కరోనా వైరస్ కేసులు వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం వేచిచూసే కోట్లాది భారతీయులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. భారత్లో వచ్చే ఏడాది ఆరంభంలో కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధ�
దేశంలో కరోనా వైరస్ను కంట్రోల్ చెయ్యడానికి కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే పలు వ్యాక్సిన్లు తయారీకి కేంద్రం సహకరిస్తుండగా.. దేశవ్యాప్తంగా కోవిడ్ మాత్రం కంట్రోల్కి రాట్లేదు. ఇప్పటికే చాలా ఔషద సంస్థలు రెండోదశ ప్రయోగాలను ప�
దేశ రాజధానిలో మరోసారి కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన కొన్ని రోజులుగా ఢిల్లీలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఏకంగా ఢిల్లీలో 2,509 కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో వైరస్ సెకండ్ వేవ్ ప్రారంభమయ్యిందనే వార్తలు వినిపిస
కేంద్ర మంత్రి డా. హర్ష్ వర్ధన్ కొవిడ్-19 దీపావళి నాటికి పూర్తిగా అదుపులోకి వస్తుందని అంటున్నారు. అనత్కుమార్ ఫౌండేషన్ నిర్వహించిన నేషన్ ఫస్ట్ వెబినార్ సిరీస్ ఆరంభోత్సవానికి హాజరైన హర్ష్వర్ధన్.. కరోనా మహమ్మారి గురించి తీసుకుంటున్న చర్యలు గ�
హాస్పిటల్ లోని కరోనా వార్డులో మరుగుదొడ్డి శుభ్రం చేశారు పుదుచ్చేరి ఆరోగ్య మంత్రి మల్లాడి కృష్ణారావు. ఎన్నికలొస్తే గానీ ప్రజల ఇబ్బందులు పట్టించుకోని రాజకీయ నాయకులున్న ఈ రోజుల్లో… కరోనా విజృంభిస్తోన్న వేళ పారిశుద్ధ్యం ప్రాముఖ్యతను తెలి�
కరోనా పీడ ఎప్పుడు విరుగుడు అవుతుందా ? దీనికి వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా ? అని ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. భారతదేశ ప్రజలు కూడ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. దేశంలో ఇప్పటికే వ్యాక్సిన్ తయారు చేసేందుకు సంస్థలు ప్రయత్నాలు మొదల�
కరోనా నుంచి కోలుకున్న 67 మంది అసోం పోలీసులు గౌహతి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (జీఎంసీహెచ్) లో పోలీసు సిబ్బంది తమ ప్లాస్మాను దానం చేశారు. దేశవ్యాప్తంగా కరోనా నియంత్రణ కోసం రాత్రీ పగలూ డ్యూటీలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తు..అహర్నిశలు పోరాడ
పాకిస్తాన్ ఆరోగ్య శాఖ మంత్రి జాఫర్ మీర్జాకు కరోనా సోకింది. తనకు కొవిడ్-19 వైరస్ పాజిటివ్ అని నిర్ధారించినట్టు ఆయన వెల్లడించారు. దేశంలో ప్రాణాంతక వైరస్ బారిన పడిన లేటెస్ట్ సీనియర్ మంత్రి ఈయనే. అంతకుముందు చాలామంది మంత్రులు కూడా కరోనా బారిన పడ్�